हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Bihar Election Results : బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు – మోదీ

Sudheer
Bihar Election Results : బిహార్ ప్రజలు రికార్డులు బద్దలుకొట్టారు – మోదీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA సాధించిన ఘన విజయం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, బిహార్ ప్రజలు ‘వికసిత్ భారత్’ కోసం స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. “బిహార్లో NDA అత్యంత పెద్ద విజయాన్ని సాధించింది. నేను రికార్డు స్థాయిలో పోలింగ్ చేయాలని కోరితే, బిహార్ ప్రజలు నిజంగానే రికార్డులు బద్దలుకొట్టారు” అని ఆయన అన్నారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం, సుస్థిర పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారని, వారి తీర్పు దేశ అభివృద్ధి దిశలో ముందడుగు అని ప్రధాని పేర్కొన్నారు.

Telugu News: Job Updates: భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

అలాగే బిహార్ గత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. “బిహార్లో ఆటవిక రాజ్యం ఇక ఎప్పటికీ తిరిగిరాదు. ప్రజలు ఆ రోజులను మళ్లీ చూడాలనుకోవడం లేదు. అభివృద్ధి, శాంతి, అవకాశం ఇవి ప్రజలు కోరుకునే విలువలు. వాటినే NDA అందిస్తోంది” అని మోదీ స్పష్టం చేశారు. తాము అధికారానికోసం కాదు, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామని, ఈ ఎన్నికల ఫలితాలు NDA పాలనపై ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. బిహార్‌లో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా అమలు కావడమే ప్రజల్లో NDAకి మద్దతు పెరగడానికి కారణమని పేర్కొన్నారు.

Red Fort
Red Fort

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాల సామాజిక గణాంకాల రాజకీయాలను కూడా లక్ష్యంగా చేశారు. “కొంతమంది ముస్లింలు, యాదవులు ఫార్ములాతో గెలవాలని చూశారు. కానీ మా ‘MY’ అనేది మహిళా, యూత్ ఫార్ములా” అని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఓటర్లు, యువతపై కేంద్రీకరించిన విధానాలే NDA విజయం వెనుక ఉన్న శక్తి అని వివరించారు. మహిళల భద్రత, సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశాలు, యువత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోందని మోదీ గుర్తు చేశారు. మొత్తం మీద, బిహార్ ప్రజల తీర్పు అభివృద్ధి రాజకీయాలకు మద్దతు పలికిందని, దేశవ్యాప్తంగా ఇదే ధోరణి కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

Telugu News: Jubilee Hills: BRS ఓటమిపై కవిత సంచలన ట్వీట్!

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘శ్రీ చిదంబరం గారు’ రివ్యూ, ఈ సింపుల్ లవ్ స్టోరీ నచ్చిందా?

‘శ్రీ చిదంబరం గారు’ రివ్యూ, ఈ సింపుల్ లవ్ స్టోరీ నచ్చిందా?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

థాయ్ యువరాణి భారత్ పర్యటన, రాజస్థాన్ ఎందుకు ప్రత్యేకం?

ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

ప్ర‌శాంత్ కిషోర్‌పై సుప్రీం ఆగ్ర‌హం

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. స్టార్ పేసర్ ఔట్

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

ఓలా–ఉబర్‌కు షాక్, సహకార రంగంలో ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ

ఓలా–ఉబర్‌కు షాక్, సహకార రంగంలో ‘భారత్ ట్యాక్సీ’ ఎంట్రీ

ఏపీ రహదారులకు రూ.40 వేల కోట్లు.. తెలంగాణకు రూ.23 వేల కోట్లు

ఏపీ రహదారులకు రూ.40 వేల కోట్లు.. తెలంగాణకు రూ.23 వేల కోట్లు

గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర

గుడ్ల రైతులకు గడ్డు కాలం..భారీగా తగ్గిన ధర

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారతీయ విమానాల్లో పునరావృత సాంకేతిక లోపాలు బయటపడ్డాయి

భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?

భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?

సీపీఎం నుంచి కోటేశ్వరరావు బహిష్కరణ, అసలు కారణమేంటి?

సీపీఎం నుంచి కోటేశ్వరరావు బహిష్కరణ, అసలు కారణమేంటి?

ఆ వివాదం మర్చిపోయా, రెహమాన్ మాటల్లో అసలు అర్థమేంటి?

ఆ వివాదం మర్చిపోయా, రెహమాన్ మాటల్లో అసలు అర్థమేంటి?

📢 For Advertisement Booking: 98481 12870