हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

Contractors’ Protest : మిషన్, విజన్ లేదు.. కమీషనే టార్గెట్ – హరీష్

Sudheer
Contractors’ Protest : మిషన్, విజన్ లేదు.. కమీషనే టార్గెట్ – హరీష్

తెలంగాణలో కాంట్రాక్టర్ల నిరసనపై బీఆర్ఎస్ (BRS) నాయకుడు హరీశ్రావు తీవ్రంగా స్పందించారు. కేవలం రెండేళ్ల పాలనలో బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు సచివాలయంలో రెండుసార్లు ధర్నా చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చునని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై కాంట్రాక్టర్లలో నెలకొన్న అసంతృప్తికి ఇది నిదర్శనమని హరీశ్రావు అభిప్రాయపడ్డారు.

కమీషన్లే లక్ష్యంగా ప్రభుత్వం: హరీశ్రావు

గతంలో కమీషన్లు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేయడం లేదంటూ కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి కార్యాలయాన్ని ముట్టడించారని, ఇప్పుడు ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేశారని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంకు “మిషన్” గానీ, “విజన్” గానీ లేవని, కేవలం “కమీషనే” లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు ఏకమై నిలదీస్తారు: హరీశ్రావు హెచ్చరిక

ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రజలందరూ ఏకమై ప్రభుత్వాన్ని నిలదీస్తారని హరీశ్రావు హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో పెరిగిపోతున్న ఆగ్రహానికి ఈ నిరసనలు ఒక సూచిక అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

https://vaartha.com/girls-brutal-murder/telangana/532273/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870