हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Pahalgam Terror attack : పాక్‌పై సైనిక చర్య తప్పద్దు : శశి థరూర్

sumalatha chinthakayala
Pahalgam Terror attack : పాక్‌పై సైనిక చర్య తప్పద్దు : శశి థరూర్

Pahalgam Terror attack : కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త శశి థరూర్ జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ దాడిపై స్పందించారు. ఏదో ఒక రూపంలో బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యమని ఆయన అన్నారు. పాకిస్తాన్ తీరు గత పాతికేళ్లుగా ఇదే విధంగా ఉందని, సరిహద్దు దాటి ఉగ్రవాదులకు శిక్షణ, ఆయుధాలు అందిస్తున్నప్పటికీ, భారత్‌లో జరిగే దాడులకు తమకు సంబంధం లేదని పాక్ ఎప్పుడూ నిరాకరిస్తూనే ఉంటుందని థరూర్ విమర్శించారు. సరిహద్దు ఆవలి నుంచి ఉగ్రవాదులను ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, కొన్నిసార్లు మార్గనిర్దేశం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎలాంటి బాధ్యత తమపై లేదని చెబుతుంది. చివరికి, విదేశీ నిఘా సంస్థలతో సహా అందరి దర్యాప్తులో పాక్ పాత్ర నిరూపించబడుతుంది అని ఆయన అన్నారు.

పాక్‌పై సైనిక చర్య తప్పద్దు

ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నాం

యురీ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. ఈసారి ఆ రెండింటి కంటే ఎక్కువ చూడబోతున్నామని నేను భావిస్తున్నాను. దౌత్య, ఆర్థిక, నిఘా సమాచార మార్పిడి, రహస్య, బహిరంగ చర్యలు వంటి అనేక మార్గాలు మన ముందు ఉన్నప్పటికీ, ఏదో ఒక రకమైన బహిరంగ సైనిక ప్రతిస్పందన అనివార్యం అని ఎంపీ థరూర్ స్పష్టం చేశారు. 2016 నాటి ఉడీ, 2019 నాటి పుల్వామా దాడుల తర్వాత భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టిందని థరూర్ గుర్తుచేశారు. ఉడీ దాడి తర్వాత సరిహద్దు దాటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని, పుల్వామా దాడి అనంతరం బాలాకోట్‌పై వైమానిక దాడులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. దేశం దీనిని కోరుకుంటోంది, ఆశిస్తోంది. ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ కచ్చితంగా ఏదో ఒక ప్రతిచర్య ఉంటుందని నేను నమ్ముతున్నాను అని థరూర్ తెలిపారు.

ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువ

భారతీయులను శిక్షార్హత లేకుండా చంపలేమని పాకిస్తానీయులు అర్థం చేసుకోవాలి. మేము పాకిస్తానీయులను ఏమీ చేయాలనుకోవడం లేదు. కానీ వారు ఏదైనా చేస్తే, మనం ప్రతిస్పందనకు సిద్ధంగా ఉండాలి. ఒకవేళ రక్తం ప్రవహిస్తే, అది మా వైపు కంటే వారి వైపే ఎక్కువగా ప్రవహించే అవకాశం ఉంది అని థరూర్ అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంపై పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చీఫ్ బిలావల్ భుట్టో-జర్దారీ చేసిన “రక్తం ప్రవహిస్తుంది అనే వ్యాఖ్యలపైనా థరూర్ స్పందించారు. ఇది కేవలం రెచ్చగొట్టే ప్రసంగం అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.

Read Also: దేశం వీడకపోతే మూడేళ్ల జైలు!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

బిహార్ లో మహిళలకు రూ.2 లక్షలు.. వివరాలివే!

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

అజిత్ పవార్ జీవితంలో ‘6’ మిస్టరీ.. యాదృచ్ఛికమా?

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

వీధికుక్కలపై కీలక తీర్పా? సుప్రీంకోర్టు నిర్ణయం రిజర్వ్

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు! గ్రామాలే గేమ్ ఛేంజర్?

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే NDAకు 352 సీట్లు – ఇండియా టుడే సర్వే

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

విజయ్ సపోర్ట్ మాకు అవసరం లేదు – తమిళనాడు కాంగ్రెస్

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

హిమాచల్‌లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

📢 For Advertisement Booking: 98481 12870