हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

Sudheer
Mega Carnival Walk : నేడు 3 వేల మందితో మెగా కార్నివాల్ వాక్

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక హబ్‌గా పేరుగాంచిన విజయవాడలో ఈరోజు ఘనంగా ఉత్సవాలు జరగబోతున్నాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవం(Vijayawada Festival)లో భాగంగా సాయంత్రం 4 గంటల నుంచి మెగా కార్నివాల్ వాక్ ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ కార్నివాల్ కొనసాగుతుంది. దుర్గమ్మ రథయాత్ర ఈ వాక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. పండుగ వాతావరణంలో సాంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ వేడుకకు స్థానిక ప్రజలతోపాటు పర్యాటకులు కూడా విస్తృతంగా హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిస్తున్నారు.

BC Reservation : ఈనెల 8న తెలంగాణ హైకోర్టు ఏంచెపుతుందో..?

ఈ కార్నివాల్ వాక్‌లో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 3 వేల మంది కళాకారులు పాల్గొననున్నారు. వీరు జానపద, శాస్త్రీయ, ఆధునిక, సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు. దాదాపు 30 రకాల విభిన్న కళారూపాలను ఈ సందర్భంగా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వీటిలో గిరిజన నృత్యాలు, కూచిపూడి, కొలాటం, బుర్రకథ, చింతాకాయల నృత్యం, మాస్క్ డాన్స్ వంటి ప్రత్యేకమైన ప్రదర్శనలు ఉండనున్నాయి. సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఉత్సవం విజయవాడలో కళా ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది.

ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) హాజరుకానున్నారు. అదనంగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశముందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విశిష్టతను జాతీయ స్థాయిలో చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. కళాకారులు, పర్యాటకులు, ప్రజలందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చే ఈ ఉత్సవం భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక క్యాలెండర్‌లో ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా నిలవనుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రాలో 301 బార్లకు రీ-నోటిఫికేషన్ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870