हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

Sudheer
Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉన్న అనిల్ అంబానీ, దాన్ని తప్పించుకుని విదేశాలకు వెళ్లిపోతారనే సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపోవకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్న ఈడీ, విమానాశ్రయాలు, సరిహద్దు శాఖలకు లుకౌట్ నోటీసులు పంపింది.

రుణ మోసాలు, మనీ లాండరింగ్ ఆరోపణలు

అనిల్ అంబానీ(Anil Ambani)పై పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని మళ్లించి బ్యాంకులకు నష్టం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులను విదేశాల్లోకి తరలించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై అనేక డాక్యుమెంట్లు సేకరించిన అధికారులు, అనిల్ అంబానీకి నోటీసులు పంపించి వ్యాఖ్యలు కోరారు. అయితే విచారణకు ఆయన హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

ఈడీ దర్యాప్తుకు కీలక దశ

ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో కీలక దశకు చేరిందని అధికారులు అంటున్నారు. అనిల్ అంబానీపై నమోదైన ఆరోపణలు తీవ్రతరంగా ఉన్నందున, విచారణకు సహకరించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లుకౌట్ నోటీసులతో పాటు తదుపరి విచారణ తేదీకి హాజరుకాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో డెవలప్మెంట్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Read Also : AP Mega DSC : మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870