हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News:Maharastra:పంట రైతును వరించిన ‘కేబీసీ’ అదృష్టం: రూ. 50 లక్షలు గెలుపు

Pooja
Telugu News:Maharastra:పంట రైతును వరించిన ‘కేబీసీ’ అదృష్టం: రూ. 50 లక్షలు గెలుపు

వ్యవసాయంలో నిత్యం కష్టపడే ఒక రైతు, ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) నిర్వహించే ‘కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ)’ షోలో పాల్గొని పెద్ద మొత్తంలో డబ్బు గెలుచుకున్నారు. తరచూ వరదలు, చీడపీడలతో పంట నష్టాలను చవిచూసిన ఆ రైతును ఈ కేబీసీ విజయం అదృష్ట రూపంలో వరించింది.

Read Also: Traffic Challan: కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనలు

Maharastra

మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్, షోలో అమితాబ్ అడిగిన 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రూ. 50 లక్షలు గెల్చుకున్నారు. కోటి రూపాయల ప్రశ్న విషయంలో సరైన జవాబు తెలియక, రిస్క్(Risk) తీసుకోవడం ఇష్టం లేక పోటీ నుంచి తప్పుకున్నారు.

కేబీసీ కోసం ప్రత్యేక సన్నద్ధత

మీడియాతో తన కేబీసీ అనుభవాన్ని పంచుకున్న కైలాశ్, తాను చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే వాడినని చెప్పారు. కేబీసీ కేవలం వినోద కార్యక్రమంగానే భావించేవాడినని, అయితే 2018లో ఈ షోలో డబ్బు గెల్చుకున్న ఒక వ్యక్తితో మాట్లాడాక, దీనిపై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలిపారు. అప్పటి నుంచి కేబీసీ కోసం ప్రత్యేకంగా సిద్ధమవడం ప్రారంభించానని వెల్లడించారు. రోజంతా పొలంలో కష్టపడ్డా, ఇంటికి వచ్చాక కనీసం ఒక గంటపాటు కేబీసీ కోసం ప్రిపేర్ అయినట్లు కైలాశ్ వివరించారు.

షోలో అద్భుతంగా ఆడి 50 లక్షలు గెలుచుకున్న తర్వాత, కోటి రూపాయల ప్రశ్న విషయంలో కొంత సందిగ్ధం ఏర్పడింది. దీంతో, రిస్క్ తీసుకోకుండా, అప్పటి వరకు గెల్చుకున్న 50 లక్షలతో సంతృప్తి పడి, పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. తాను గెల్చుకున్న ఈ భారీ మొత్తాన్ని ముఖ్యంగా పిల్లల చదువులకే ప్రథమ ప్రాధాన్యమిస్తానని కైలాశ్ కుంటేవార్ స్పష్టం చేశారు.

కేబీసీలో రూ. 50 లక్షలు గెలుచుకున్న రైతు ఎవరు?

మహారాష్ట్రకు చెందిన కైలాశ్ కుంటేవార్ ఈ మొత్తాన్ని గెలుచుకున్నారు.

కైలాశ్ కుంటేవార్ ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు?

ఆయన షోలో మొత్తం 14 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870