हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Breaking News – Jagan Property Dispute : జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

Sudheer
Breaking News – Jagan Property Dispute : జగన్ ఆస్తుల వివాదం.. స్టేటస్ కో విధించిన NCLT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి సిమెంట్స్ లిమిటెడ్‌పై కొనసాగుతున్న షేర్ బదిలీ వివాదంలో చెన్నై నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (NCLAT) కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 29న హైదరాబాద్ NCLT బెంచ్ జగన్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై వైఎస్ విజయమ్మ చేసిన అప్పీల్‌ను విచారిస్తూ, ట్రిబ్యునల్ స్టేటస్ కో (Status Quo) విధించింది. అంటే, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు షేర్ల యాజమాన్యంలో ఎటువంటి మార్పులు జరగరాదని స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారం మళ్లీ న్యాయపరంగా ఉత్కంఠ రేపింది.

Breaking News – Konda Surekha : నాపై కొందరు రెడ్లు కుట్ర చేస్తున్నారు – సురేఖ

గతంలో హైదరాబాద్ NCLT తీర్పులో, జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల పేరిట రాసిన గిఫ్ట్ డీడ్ ద్వారా షేర్లు బదిలీ అయ్యాయని పేర్కొన్నప్పటికీ, ఆ డీడ్ ప్రకారం బదిలీ ప్రక్రియ పూర్తి కాలేదని కోర్టు పేర్కొంది. దాంతో ఆ షేర్లు ఇప్పటికీ జగన్ ఆధీనంలోనే ఉన్నట్లు ఆ తీర్పు పేర్కొంది. ఈ నిర్ణయాన్ని వైఎస్ విజయమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, షేర్ల హక్కులు తామిదేనని చెబుతూ చెన్నై NCLAT‌లో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ విచారణ ప్రారంభమైన వెంటనే ట్రిబ్యునల్ తాత్కాలికంగా స్టేటస్ కో విధించడం కేసు దిశను మళ్లీ క్లిష్టతరం చేసింది.

న్యాయవర్గాల అంచనా ప్రకారం, ఈ తీర్పు సరస్వతి సిమెంట్స్ యాజమాన్య హక్కులపై ముఖ్యమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చే వరకు షేర్లపై ఎటువంటి ఆర్థిక లేదా పరిపాలనా నిర్ణయాలు తీసుకోరాదు. ఈ కేసు కుటుంబ ఆస్తి వివాదం కంటే ఎక్కువగా, కంపెనీ చట్టం పరిధిలో షేర్ బదిలీ చెల్లుబాటుపై స్పష్టత తీసుకురావనుంది. జగన్, విజయమ్మ, షర్మిలల మధ్య సాగుతున్న ఈ న్యాయపోరాటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పునర్వికశ్రీ చికిత్సకు నిధులు పూర్తి, లోకేశ్ హామీతో ఊరట

పునర్వికశ్రీ చికిత్సకు నిధులు పూర్తి, లోకేశ్ హామీతో ఊరట

ఏపీలో మార్చి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 36°C దాటే సూచనలు

ఏపీలో మార్చి మొదట్లోనే ఉష్ణోగ్రతలు 36°C దాటే సూచనలు

కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు

కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు

రఘురామకృష్ణరాజుకు సర్జరీ

రఘురామకృష్ణరాజుకు సర్జరీ

తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

తలనొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

లిక్కర్ కేసు నిందితుడు ముప్పిడి అవినాశ్ రెడ్డికి రిమాండ్

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

రేవంత్ మాటలను చంద్రబాబు ఒప్పుకున్నట్టేనా ? – బొత్స ప్రశ్న

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

బాపట్లలో రోడ్డు ప్రమాదం.. బీటెక్ విద్యార్థిని దుర్మరణం

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

కల్తీ పాలపై సర్కారు ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

‘పద్మవ్యూహం’లోకి కవిత అడుగులు!

📢 For Advertisement Booking: 98481 12870