हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

Sudheer
Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆదిలాబాద్, అసిఫాబాబాద్, మంచిర్యాలల, నిర్మల్ , నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో నదులు, చెరువులు పొంగిపొర్లే పరిస్థితులు ఉన్నందున అధికారులు ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పొడవు గల వంతెనలు, వాగుల వద్ద రాకపోకలు తగ్గించాలని హెచ్చరించారు.

vaartha live news : Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

నిన్న కూడా రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగంపల్లిలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం కలిగాయి. ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పిలుపునిస్తున్నారు.

vaartha live news : vijay : టీవీకే అధినేత విజయ్‌ మీటింగ్‌లో తొక్కిసలాట : 31మంది మృతి

ఏపీలోనూ వర్షాలే

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రభుత్వ సూచనలు పాటించాలని అధికారుల సూచన. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు వర్షాల ఉధృతిని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

మెహర్ రమేశ్ ఇంట విషాదం, అదే తేదీన మరో తీరని లోటు

పసిడి ధర మళ్లీ కూలింది, వెండి రూ.20 వేల పతనం!

పసిడి ధర మళ్లీ కూలింది, వెండి రూ.20 వేల పతనం!

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు

గడిచిన ఏడేళ్లలో కెనడాలో 17 మంది భారతీయ విద్యార్థులు మృతి

గడిచిన ఏడేళ్లలో కెనడాలో 17 మంది భారతీయ విద్యార్థులు మృతి

మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

మద్యం లేని పెళ్లికి ₹51 వేల నజరానా సర్పంచ్ సంచలన నిర్ణయం!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

రూ.6 లక్షల కాపర్ కేబుల్స్ దొంగతనం, నలుగురు అరెస్ట్!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

నిజాం క్లబ్‌లో ఎన్నికల ఆలస్యం, కోర్టు ఆర్డర్‌తో మలుపు!

ఇండియా-US డీల్ వల్ల చైనాకు లాభం ! ఎలా అంటే !!

ఇండియా-US డీల్ వల్ల చైనాకు లాభం ! ఎలా అంటే !!

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం ?

చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం ?

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

నేడే క్వాంటం వ్యాలీకి నేడే శంకుస్థాపన..క్వాంటం వ్యాలీ విశేషాలు ఇవే !!

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన సీఎం

📢 For Advertisement Booking: 98481 12870