हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

KCR : కాంగ్రెస్ ఇప్పుడు విలన్ అయ్యిందా? – జూపల్లి

Sudheer
KCR : కాంగ్రెస్ ఇప్పుడు విలన్ అయ్యిందా? – జూపల్లి

తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను నేడు ఎవరు మరిచిపోతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చితే ఆంధ్రప్రదేశ్‌లో నష్టం వస్తుందని తెలిసినా, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా చిత్రించడం సరైనది కాదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ కలను సాకారం చేసిన కాంగ్రెస్ పట్ల ఈ విధమైన విమర్శలు చేయడం అన్యాయం అని అన్నారు.

కేసీఆర్ సందేశాలు మరిచిపోయారా?

సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల నెరవేరిందని అప్పట్లో అసెంబ్లీలో కేసీఆర్ గర్వంగా చెప్పలేదా?” అంటూ జూపల్లి నిలదీశారు. 2014లో కాంగ్రెస్ పార్టీని గొప్పగా అభివర్ణించిన కేసీఆర్ ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం దాన్ని దుష్ప్రచారం చేస్తుండడం దుర్మార్గమని విమర్శించారు. ప్రజల మనసుల్లో నాటుకున్న నిజాలను మారుస్తూ తన ప్రయోజనాలకు అనుకూలంగా కథనాలు పండించాలన్న ప్రయత్నం ప్రజలు వ్యతిరేకంగా తీసుకుంటారని హెచ్చరించారు.

Read Also : BRS : తెలంగాణ ఆకాంక్షలను విస్మరించిన కేసీఆర్ – మంత్రులు ఫైర్

అప్పులు చేసినది ఎవరు?

మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టడం సరైంది కాదని జూపల్లి స్పష్టం చేశారు. “మిగులు బడ్జెట్‌తో ప్రారంభమైన తెలంగాణను ఎనిమిది లక్షల కోట్ల అప్పులతో ముంచినది ఎవరు?” అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం అధికారం కోల్పోయిన బాధతో కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని తప్పుదోవ పట్టించబోయే ప్రయత్నం విఫలం అవుతుందని జూపల్లి హెచ్చరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870