हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Gopichand Badminton Academy : ఏపీలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ

Sudheer
Gopichand Badminton Academy : ఏపీలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వేగంగా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణాలతో పాటు, ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేరిట బ్యాడ్మింటన్ అకాడమీ (Gopichand Badminton Academy) ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో గోపీచంద్ అకాడమీ కోసం 12 ఎకరాల భూమిని కేటాయించే నిర్ణయం తీసుకున్నారు. ఇదే స్పోర్ట్స్ సిటీలో ఎంఎస్‌కే ప్రసాద్ క్రికెట్ అకాడమీకి కూడా స్థలం కేటాయించనున్నారు.

సింగపూర్ పర్యటనలో స్పోర్ట్స్ మోడల్‌పై చర్చలు

రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల సింగపూర్ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో గోపీచంద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించి అక్కడి స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ మోడల్, శిక్షణ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ ఓంగ్ కిమ్ సూన్‌తో ముఖాముఖి చర్చల ద్వారా విద్యార్థులకు చదువుతో పాటు ప్రపంచ స్థాయి క్రీడా శిక్షణ ఎలా అందించవచ్చో వివరాలు తెలుసుకున్నారు. ఈ స్పోర్ట్స్ స్కూల్ మోడల్‌ను ఏపీలో అమలు చేయడం ద్వారా యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీయవచ్చని అభిప్రాయపడ్డారు.

త్వరలోనే అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ

గతంలో 2016లోనే గోపీచంద్ అకాడమీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా పలు మార్పుల కారణంగా అది నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని అభివృద్ధి చేయడంలో స్పోర్ట్స్ రంగాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నారు.

Read Also : Trains Cancelled: ఆ రైళ్లన్నీ రద్దు – దక్షిణ మధ్య రైల్వే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జనసేన నేతలపై పవన్ ఆగ్రహం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి -హైకోర్టు ఆదేశం

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

జోగి రమేశ్‌కు షాక్, బెయిల్ రద్దు పిటిషన్‌తో టెన్షన్!

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

చంద్రబాబు ప్రభుత్వంపై రోజా తీవ్ర విమర్శలు

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రేపు మంత్రులతో సమావేశం కానున్న సీఎం రేవంత్

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై నేతలతో చర్చించనున్న డిప్యూటీ సీఎం

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు భారీ రద్దీ అంచనా

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అంగన్వాడీ ఆయాలకు గుడ్‌న్యూస్.. జీతం రూ.11,500కు పెంపు

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అనంతపురం జిల్లాలో మహిళపై చిరుతపులి దాడి

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

అంబటి వ్యాఖ్యలు సభ్యసమాజానికి ఆమోదయోగ్యం కావు

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన.. సీఎం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

టీడీపీ నేతలపై కేసులు నమోదు చంద్రబాబు ఆదేశం

📢 For Advertisement Booking: 98481 12870