हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Breaking News : Godavari – ఉద్ధృతంగా గోదావరి.. ఉ.11గంటలలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

Sudheer
Breaking News : Godavari – ఉద్ధృతంగా గోదావరి.. ఉ.11గంటలలోపు మొదటి ప్రమాద హెచ్చరిక!

భద్రాచలం వద్ద గోదావరి (Godavari ) నదికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 50.3 అడుగులకు చేరుకోవడంతో, రెండో ప్రమాద హెచ్చరిక అమలవుతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారు. భద్రాచలం వద్ద ఉన్న వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల వద్ద పరిస్థితి

ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద కూడా గోదావరికి వరద భారీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిన సమాచారం ప్రకారం, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 9.75 లక్షల క్యూసెక్కుల ఇన్, ఔట్ ఫ్లో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల లోపు అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ప్రవాహం పెరిగింది. అక్కడ ప్రస్తుతం 5.04 లక్షల క్యూసెక్కుల ఇన్, ఔట్ ఫ్లో ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

ప్రస్తుత వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, గోదావరి, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. అధికార యంత్రాంగం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఇచ్చే సూచనలను పాటించాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను సంప్రదించవచ్చని తెలిపారు.

https://vaartha.com/action-will-be-taken-if-narcotics-are-sold-without-a-prescription/telangana/533478/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
0:11

లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

లిక్కర్ కేసులో ఇద్దరు నిందితులకు సిట్ కస్టడీ

లిక్కర్ కేసులో ఇద్దరు నిందితులకు సిట్ కస్టడీ

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

మొగున్ని హత్య చేసి రాత్రంతా శవం పక్కనే.. ఆ వీడియోలతో ఎంజాయ్

మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశపెట్టాలి

మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ప్రవేశపెట్టాలి

బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు

రంగంపేటలో అంబరాన్నంటిన జల్లికట్టు సంబరాలు

హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

హఠాత్తుగా బస్సులో మంటలు.. ముగ్గురు సజీవదహనం

ర‌థ స‌ప్త‌మిని విజ‌య‌వంతం చేయండి: ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌

ర‌థ స‌ప్త‌మిని విజ‌య‌వంతం చేయండి: ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త

బస్సులో హఠాత్తుగా పొగలు.. తృటిలో తప్పించుకున్నారు

బస్సులో హఠాత్తుగా పొగలు.. తృటిలో తప్పించుకున్నారు

రథసప్తమి సందర్భంగా మూడు రోజులు దర్శనాలు రద్దు

రథసప్తమి సందర్భంగా మూడు రోజులు దర్శనాలు రద్దు

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

📢 For Advertisement Booking: 98481 12870