हिन्दी | Epaper
మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ మంగళం డిపో ‘శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న అమెరికా క్రికెటర్లు శ్రీసిటీలో క్యారియర్ ఉచిత మీమాంస తగునా నేతలపై ఫిర్యాదు ఆంక్షలు తొలగించాలి బాలుడు మృతి TTD దర్శన కోటా విడుదల ఉచితంగా చికిత్సలు త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

Mohithreddy: హై కోర్టు లో చెవి రెడ్డి మోహిత్ లభించిన ఉరట

Shiva
Mohithreddy: హై కోర్టు లో చెవి రెడ్డి మోహిత్ లభించిన ఉరట

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి(Chevireddy)మోహిత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(Mohithreddy) గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన మద్యం కుంభకోణం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో మోహిత్‌రెడ్డి 39వ నిందితుడిగా ఉన్నారు. తనపై నమోదైన కేసులో అరెస్టు భయం కారణంగా ఆయన ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే విచారణ అనంతరం కోర్టు ఆయన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకుండా తిరస్కరించే ఉత్తర్వులు జారీ చేసింది.

Read also: బండి నడుపుతూ పాటలు వింటున్నారా?

మద్యం కుంభకోణం కేసు మళ్లీ హాట్ టాపిక్

హైకోర్టు తీర్పుతో మద్యం కుంభకోణం కేసు మళ్లీ రాష్ట్ర(Mohithreddy) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగులోకి రావడంతో ఇప్పటికే పెద్ద దుమారం రేగింది. మోహిత్‌రెడ్డిపై కూడా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుగుతోంది.

కోర్టు తీర్పు తర్వాత మోహిత్‌రెడ్డి శిబిరంలో నిరాశ నెలకొంది. ఇకపై ఆయనకు ఇంటరిమ్ బైలు లేదా రెగ్యులర్ బెయిల్ కోసం మాత్రమే మార్గం మిగిలి ఉంది. న్యాయపరమైన ఈ పరిణామం వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870