हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Breaking News – Bhagwant Mann : పంజాబ్ సీఎంకు తీవ్ర అనారోగ్యం

Sudheer
Breaking News – Bhagwant Mann : పంజాబ్ సీఎంకు తీవ్ర అనారోగ్యం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం, హార్ట్ రేట్ పడిపోవడంతో ఆయన్ను వెంటనే మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా ఆందోళన కలిగించింది. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైరల్ ఫీవరే కారణం?

ఇటీవల పంజాబ్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని సమాచారం. మొదట ఇంట్లోనే చికిత్స తీసుకున్నప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రాథమికంగా తెలిపారు.

ప్రజల ప్రార్థనలు

ముఖ్యమంత్రి అనారోగ్యంపై పంజాబ్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. భగవంత్ మాన్ త్వరగా కోలుకుని తిరిగి తన విధుల్లోకి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

https://vaartha.com/by-elections-are-certain-within-6-months-ktr/telangana/542170/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870