हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం

Sudheer
Vijay’s TVK Rally Stampede : 38 మంది మృతి.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం

తమిళనాడులోని కరూరు(Karur )లో టీవీకే పార్టీ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేపింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం (Compensation) అందజేయనున్నట్లు సీఎం ఎం.కె. స్టాలిన్ వెల్లడించారు. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఊరటనిచ్చే ప్రయత్నంగా భావించబడుతోంది.

Heavy Rains : నేడు తెలంగాణ లోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు

అదేవిధంగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ప్రభుత్వం సాయం చేయనుంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించినట్లు స్టాలిన్ తెలిపారు. బాధితుల చికిత్స, భద్రతా చర్యలపై అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలంటూ సీఎం ఇప్పటికే సూచనలు ఇచ్చారు. ఇది బాధితులు త్వరగా కోలుకోవడంలో కొంత సహాయపడనుంది.

రేపు స్వయంగా కరూర్ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకోవడమే కాకుండా, ప్రభుత్వ మద్దతు పట్ల వారికి నమ్మకాన్ని కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను పరిశీలించనున్నట్లు కూడా సీఎం స్టాలిన్ చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870