हिन्दी | Epaper
రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ రేషన్ బియ్యంతోపాటు 5 రకాల సరుకులు 50 కులాలను సంచార జాతులుగా గుర్తింపు

రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి

Sudheer
రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి

మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కి ప్రతిస్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి, మూసీ పరివాహక ప్రాంతంలో నివసించడానికి తాను సిద్ధమని చెప్పారు. పేదల ఇండ్ల కూల్చివేతలకు తాను తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. పేదల ఇండ్లు కూల్చడాన్ని ఏ మాత్రం ఒప్పుకునేది లేదని కిషన్ రెడ్డి అన్నారు. బస్తీ ప్రజలకు భయపడవద్దని, వారి పక్షాన బీజేపీ నిలబడుతుందని భరోసా ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 10 నెలలు పూర్తి అయినా నిరుపేదలకు ఇళ్ల కోసం ఏ శంకుస్థాపన లేకుండా, భూమి పూజలు చేయకుండానే పేదల ఇండ్లను కూల్చుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మూసీ సుందరీకరణ పట్ల వ్యతిరేకత లేదని, అయితే పేదల ఇండ్లను కూల్చకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా క్రమపద్ధతిలో మార్పు చేయాలని సూచించారు. డ్రైనేజీ సిస్టమ్ లేకుండా సుందరీకరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, బీజేపీ పార్టీ మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలను భయపెట్టకుండా, వారి పక్షాన నిలబడతామని చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870