हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

జమిలి ఎన్నికలపై మోడీ క్లారిటీ

Sudheer
జమిలి ఎన్నికలపై మోడీ క్లారిటీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జమిలి ఎన్నికల పైన కీలక ప్రకటన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో, మోదీ “ఒకే దేశం ఒకే లక్ష్యం” వంటి ఐక్యత సూత్రాన్ని ప్రస్తావిస్తూ, దేశాన్ని బలపరచడంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం ఒకే ఎన్నికలు) ప్రధాన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. “వన్ నేషన్ వన్ రేషన్,” “వన్ నేషన్ వన్ సివిల్ కోడ్” వంటి విధానాలన్నీ దేశ వ్యాప్తంగా ఐక్యత, సౌభ్రాతృత్వం పెంచేందుకు ఉద్దేశించినవి అని ఆయన వివరించారు.

జమిలి ఎన్నికల కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమైందని, త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ అమలులోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగవచ్చని, అప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఓటు వేయడానికి సిద్ధం కావాలని సూచించారు.

జమిలి ఎన్నికల తీరును కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యంలో స్థిరత్వం, సమర్థతను పెంచుతామన్న ఉద్దేశంతో, ఎన్డీయే కూటమి దీన్ని ఒక ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రక్రియలో తమ అనుసరణలో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870