हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

జమిలి ఎన్నికలపై మోడీ క్లారిటీ

Sudheer
జమిలి ఎన్నికలపై మోడీ క్లారిటీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జమిలి ఎన్నికల పైన కీలక ప్రకటన చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరిగిన ఉత్సవాలలో, మోదీ “ఒకే దేశం ఒకే లక్ష్యం” వంటి ఐక్యత సూత్రాన్ని ప్రస్తావిస్తూ, దేశాన్ని బలపరచడంలో జమిలి ఎన్నికలు (ఒకే దేశం ఒకే ఎన్నికలు) ప్రధాన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. “వన్ నేషన్ వన్ రేషన్,” “వన్ నేషన్ వన్ సివిల్ కోడ్” వంటి విధానాలన్నీ దేశ వ్యాప్తంగా ఐక్యత, సౌభ్రాతృత్వం పెంచేందుకు ఉద్దేశించినవి అని ఆయన వివరించారు.

జమిలి ఎన్నికల కోసం కేంద్రం పూర్తి స్థాయిలో సిద్ధమైందని, త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ అమలులోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 2027 నాటికి దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరగవచ్చని, అప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఓటు వేయడానికి సిద్ధం కావాలని సూచించారు.

జమిలి ఎన్నికల తీరును కొనసాగించడం ద్వారా ప్రజాస్వామ్యంలో స్థిరత్వం, సమర్థతను పెంచుతామన్న ఉద్దేశంతో, ఎన్డీయే కూటమి దీన్ని ఒక ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. ఇప్పుడు దేశంలోని రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రక్రియలో తమ అనుసరణలో మార్పులు చేయాలని భావిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870