हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్

Ramya
Board Exam: ఇంటర్‌ మూల్యాంక కేంద్రాల్లో మొదటి సారిగా బయోమెట్రిక్

తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ముగింపు – మూల్యాంకనం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్షలు గురువారం (మార్చి 20)తో ముగిశాయి. మొత్తం 16 రోజులపాటు పరీక్షలు కొనసాగగా, విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పరీక్షల అనంతరం బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిశాయి. పరీక్షల ఒత్తిడికి ముగింపు పలికిన విద్యార్థులు తమ మిత్రులతో హల్‌చల్‌ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చివరి రోజు పరీక్ష రాసిన విద్యార్థులు కేంద్రాల నుంచి బయటకు వస్తూనే ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ సందడి చేశారు.

పరీక్షల విశేషాలు

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 5న ప్రారంభమై 20న ముగిశాయి. అయితే, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సు పరీక్షలు ఉండటంతో అవి మార్చి 22న ముగియనున్నాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్‌బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. దాదాపుగా అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు ముగిశాయి. అయితే, కొన్ని చోట్ల విద్యార్థులు మాల్‌ప్రాక్టీసు (కాపీయింగ్‌) కు పాల్పడటంతో సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో, కొందరిని డీబార్‌ చేశారు.

మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం

ఇంటర్‌ పరీక్షలు ముగియగానే బుధవారం నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఇంటర్‌బోర్డు మూల్యాంకన కేంద్రాల్లో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టింది. తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19 మూల్యాంకన కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 19 నుంచి ఏప్రిల్‌ 10 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు.

మూల్యాంకన కేంద్రాల్లో కొత్త విధానాలు

ఈ ఏడాది మూల్యాంకన కేంద్రాల్లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 600 నుంచి 1200 మంది వరకు అధ్యాపకులు మూల్యాంకన కేంద్రాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరందరికీ బీఐఈ యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ యాప్‌ ద్వారా వేలిముద్రలు లేదా ఫేసియల్‌ రికగ్నిషన్‌ ద్వారా హాజరు నమోదు చేయాలి. దీని వల్ల మూల్యాంకన కేంద్రాల్లో హాజరు తప్పుడు నమోదు చేసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదల ఎప్పుడంటే?

ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిన తర్వాత, మరుసటి పదిరోజులలో మార్కుల ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఇంటర్‌ బోర్డు ప్రకారం, ఈ మొత్తం ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఏప్రిల్‌ మూడో వారంలో పొందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం తొలిసారిగా ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయడంతో మూల్యాంకన ప్రక్రియ మరింత పారదర్శకంగా కొనసాగనుంది. మార్కుల ఎంట్రీ పూర్తయిన వెంటనే ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు ఫలితాల కోసం www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

విద్యార్థులకు సూచనలు

ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయిన విద్యార్థులు తమ తదుపరి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి.

ఫలితాల విడుదలకు ముందు విద్యార్థులు కొత్త కోర్సులు, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకోవడం ఉత్తమం.

ఇంటర్‌ తర్వాత ఉన్నత చదువుల ఎంపికకు ముందుగా శిక్షణా శిబిరాలు, కౌన్సెలింగ్‌ కేంద్రాల నుంచి వివరాలు సేకరించాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

ఈ కార్డు ఉంటేనే ఇందిరమ్మ బిల్లులు..

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

అమెరికా నుంచి వచ్చి, కోడల్ని గెలిపించుకున్న మామ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

ఫోన్ ట్యాపింగ్ పై కొనసాగుతున్న ప్రభాకర్ రావు విచారణ

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

రేపు మూడో విడత పంచాయతీ పోలింగ్ ..2 రోజులు స్కూళ్లకు సెలవు

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

ఫలితాల తారుమారుతో పరేషాన్

ఫలితాల తారుమారుతో పరేషాన్

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుక్ కమ్ హెల్పర్ల నియామకం

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

ధర్మసాగర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటాం

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

ఫుడ్ పాయిజన్ పై విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలి

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

📢 For Advertisement Booking: 98481 12870