BLN Reddy attended the ACB inquiry

ఏసీబీ విచారణకు హాజరైన బీఎల్‌ఎన్‌ రెడ్డి

హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో A-3 గా ఉన్న హెచ్‌ఎండీ మాజీ చీఫ్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. రెండ్రోజుల క్రితం ఇదే కేసులో ఈడీ అధికారులు బీఎల్‌ఎన్‌ రెడ్డిని ప్రశ్నించారు. సుమారు 9 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

image
image

ఫార్ములా ఈ-కార్‌ రేస్‌ అగ్రిమెంట్‌ జరిగిన విధి విధానాలతో పాటు రేస్‌ నిర్వహణ కోసం రోడ్ల మరమ్మతులు, ఇతర కార్యక్రమాలకు హెచ్‌ఎండీ ఎంత ఖర్చు చేసిందనే కోణంలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని విచారించారు. అలాగే.. విడుదలైన నిధులు ఏ ప్రతిపాదికన జరిగాయనే కోణాల్లో ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌, ఐఏఎస్ అధికారి అర్వింద్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

కాగా, మనీలాండరింగ్‌, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్‌ఎన్‌ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం విచారించారు. ఈడీ విచారణ తర్వాత నేడు ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా బీఎల్‌ఎన్‌రెడ్డిపై ప్రశ్నలు సందించే అవకాశం ఉన్నది.

Related Posts
సూడాన్‌లో విమాన ప్రమాదం – 46కి చేరిన మరణాలు
Plane crash in Sudan2

సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణాల సంఖ్య 46కి చేరింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఓమ్హర్మన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక వివరాల Read more

Kurnool district Kodumur : ఎస్సీ హాస్టల్ లో దారుణం 6వ తరగతి విద్యార్థులను ? Video..
Kurnool district #Kodumur : ఎస్సీ హాస్టల్ లో దారుణం 6వ తరగతి విద్యార్థులను ? Video..

AP: కర్నూలు (డి) లోని కోడుమూరు ఎస్సీ హాస్టల్‌లో దారుణం జరిగింది. తాను చెప్పినది వినలేదని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆరో తరగతి విద్యార్థిని బెల్టుతో కొట్టాడు. Read more

కుంభమేళాలో 800 మంది మృతి..ఎప్పుడంటే..!!
From 1954 major stampedes t

ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి భక్తుల తాకిడికి భద్రతా ఏర్పాట్లు నిర్వీర్యం కావడంతో 20 మంది మృతి చెందారు. Read more

సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం
సుంకంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్-అమెరికా అంగీకారం

వాణిజ్యం, సుంకాల సంబంధిత అంశాలపై చర్చలు ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అంగీకరించారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. వైట్‌హౌస్‌లో Read more