हिन्दी | Epaper
హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

BJP ‘Tiranga Yatra’ : నేటి నుంచి బీజేపీ తిరంగయాత్ర

Sudheer
BJP ‘Tiranga Yatra’ : నేటి నుంచి బీజేపీ తిరంగయాత్ర

ఆపరేషన్ సిందూర్ (operation sindoor ) విజయవంతమైందని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇందుకు గుర్తుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా “తిరంగయాత్ర” (Tiranga Yatra) నిర్వహిస్తోంది. ఈ యాత్రను నేటి నుంచి ప్రారంభించగా, వచ్చే 11 రోజులు పాటు కొనసాగనుంది. దేశ భద్రత, సైనిక విజయాలు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను ప్రజలకు వివరించడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పార్టీ ప్రకటించింది.

జాతీయ జెండాలతో ఊరేగింపులు

ఈ తిరంగయాత్రలో బీజేపీ (BJP) కార్యకర్తలు జాతీయ జెండాలతో ఊరేగింపులు నిర్వహించనున్నారు. పల్లె నుంచి పట్టణాల దాకా యాత్ర కొనసాగుతుంది. ప్రతి ప్రాంతంలో ప్రజలను చైతన్యపరిచేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయబడతాయని పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ శుక్లా తెలిపారు. యాత్ర ముగింపు రోజున ఓ భారీ సభను నిర్వహించే ఏర్పాటు కూడా జరుగుతోంది.

రాజకీయ ప్రయోజనాల కోసంకాదు

ఈ యాత్రతో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని, దేశభక్తి, సైనికుల ధైర్యసాహసాలను గౌరవించే ఉద్దేశంతో మాత్రమే దీనిని చేపట్టినట్లు బీజేపీ స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా లొక్సభ ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో, రాజకీయ పరిశీలకులు దీనిని ప్రజాదరణ పెంచుకునే చర్యగా కూడా చూస్తున్నారు. ఏదేమైనా, ఈ యాత్ర ప్రజల్లో చర్చనీయాంశంగా మారనుంది.

Read Also : India-Pak War : పాక్ కాల్పుల్లో భారత కవలలు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870