हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

TDP Challenge : టీడీపీ ఛాలెంజ్ స్వీకరించిన భూమన

Sudheer
TDP Challenge : టీడీపీ ఛాలెంజ్ స్వీకరించిన భూమన

టీడీపీ నేతల పరామర్శ, ఆరోపణలపై భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత పల్లా శ్రీనివాసరావు విసిరిన ఛాలెంజ్‌ పట్ల ఆయన మండిపడ్డారు. కనీసం నిజం తెలుసుకోకుండానే తిరుమలకు రావాలని సవాల్‌ చేయడం రాజకీయ అజ్ఞానం అని విమర్శించారు. తిరుమలలో గోవులు చనిపోలేదని, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో అపోహలు కలిగించవద్దని హెచ్చరించారు.

గోవుల మరణం తిరుపతిలోని గోశాలలో జరిగిందని స్పష్టం

భూమన పేర్కొంటూ, గోవుల మరణం తిరుపతిలోని గోశాలలో జరిగిందని స్పష్టం చేశారు. టీటీడీ ఈవో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారని, అయినప్పటికీ టీడీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసం దేవదేవుని పేరును ముడిపెట్టడం సరైన పద్ధతి కాదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు

ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి టీడీపీ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు. రేపు ఉదయం 10 గంటలకు తిరుపతి గోశాలలో ప్రత్యక్షంగా హాజరై పరిస్థితిని పరిశీలిస్తానని తెలిపారు. చంద్రబాబు పార్టీ తప్పుడు ఆరోపణలతో ప్రజలను గందరగోళంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గోశాలలో ఉన్న వాస్తవ పరిస్థితులపై స్వయంగా మాట్లాడతానని భూమన పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870