हिन्दी | Epaper
గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్

Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

Sudheer
Bhubharathi : పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రతిష్టాత్మక భూభారతి పోర్టల్‌ను అమలు చేసేందుకు తొలి అడుగులు వేసింది. భూముల సమాచారాన్ని సమగ్రంగా నమోదు చేయడం, రిజిస్ట్రేషన్లు సాంకేతికంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ పోర్టల్‌ను రూపొందించారు. ఈ క్రమంలోనే పైలెట్ ప్రాజెక్ట్‌గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారానే

ఈ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇకపై నేలకొండపల్లిలో జరిగే భూమి రిజిస్ట్రేషన్లన్నీ భూభారతి పోర్టల్ ద్వారా మాత్రమే జరగనున్నాయి. భూసంబంధిత అన్ని వివరాలు, హక్కుల సమాచారం, భూకొలదలలు ఈ సాంకేతిక విధానంతో మేయంగా నమోదు కానున్నాయి. ఇది భూ స్వాముల అభ్యంతరాలను నివారించడంలో, పారదర్శకత కల్పించడంలో దోహదపడనుంది.

bhubharathi
bhubharathi

స్థానిక ప్రజలు ఆనందం

రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. భూబందీల సమస్యలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి ఇబ్బందులకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని ఆశిస్తున్నారు. భూభారతి ప్రయోగం విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశముందని అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870