हिन्दी | Epaper
కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Zomato : జొమాటోపై బెంగళూరు వాసి ఆగ్రహం

Divya Vani M
Zomato : జొమాటోపై బెంగళూరు వాసి ఆగ్రహం

ఫుడ్ డెలివరీ సంస్థలు తరచూ వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తాజాగ బెంగళూరులో చోటు చేసుకుంది. వర్షం పడకపోయినా జొమాటో ‘రెయిన్ సర్జ్ ఫీజు’ (Zomato ‘rain surge fee’) వసూలు చేస్తోందంటూ ఓ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.జూన్ 10న బెంగళూరుకు చెందిన ప్రఖ్యాత్ రాయ్, ట్విట్టర్‌లో జొమాటోపై ఫైర్ అయ్యారు. బెంగళూరులో (In Bangalore) చినుకు కూడా లేదు. కానీ నాలుగు గంటలుగా జొమాటో వర్షం పేరుతో సర్జ్ ఫీజు వేస్తోంది. రాత్రి 1కి ట్రాఫిక్ ఛార్జీ వేస్తారా? అంటూ @zomato, @zomatocare ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. కొద్ది గంటల్లోనే ఆయన పోస్ట్ వైరల్ అయింది.ఈ ఫిర్యాదుపై జొమాటో కేర్ స్పందించింది. హాయ్ ప్రఖ్యాత్, ఈ విషయాన్ని తనిఖీ చేస్తాం. మీ ఆర్డర్ డీటెయిల్స్ డీఎం చేయండి అని అడిగింది.

వినియోగదారుడి సజెషన్లు – సిస్టమ్‌ను అప్‌డేట్ చేయండి

ప్రఖ్యాత్ రాయ్ మరో ట్వీట్‌లో జొమాటోకు కొన్ని సూచనలు చేశారు. “మీ వాతావరణ API ఆధారాల్ని సమీక్షించండి. వాస్తవికత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి. మీ రెయిన్ సర్జ్ 6 గంటలుగా కొనసాగుతోంది. నా ట్వీట్ టైమ్, లొకేషన్ చూసుకోండి” అంటూ సూచించారు.

గోల్డ్ యూజర్లకు సర్జ్ మినహాయింపు ఉండదా?

ఈ నేపథ్యంలో జొమాటో, తన గోల్డ్ సభ్యులకు కూడా స్పష్టత ఇచ్చింది. “మే 16 నుంచి వర్ష సమయంలో సర్జ్ ఫీజు మినహాయింపు ఉండదు” అంటూ యాప్‌లో నోటిఫికేషన్ పంపింది.

డెలివరీ పార్ట్‌నర్లకు ఫండింగ్ పేరిట ఫీజులు?

జొమాటో ప్రకారం, ఈ అదనపు ఛార్జీలు వర్షంలో పని చేసే డెలివరీ పార్ట్‌నర్ల కోసం. అయితే వర్షం లేకపోయినా ఛార్జీలు పడటం వినియోగదారులను అసంతృప్తికి గురిచేస్తోంది.

Read Also : Narendra Modi : మోదీకి నెతన్యాహు ఫోన్ కాల్ ఎందుకంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

లైంగిక దాడి కేసులో ప్రముఖ నటిపై కోర్టు కీలక తీర్పు

సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

మంజు–లీల–సంతు ఘటనలో అనూహ్య మలుపు

మంజు–లీల–సంతు ఘటనలో అనూహ్య మలుపు

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

3-6 ఏళ్ల పిల్లల సంరక్షణ ప్రభుత్వానిదే: సుధా మూర్తి

3-6 ఏళ్ల పిల్లల సంరక్షణ ప్రభుత్వానిదే: సుధా మూర్తి

నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

నేడు హైదరాబాద్ రానున్న రాహుల్ గాంధీ

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

శీతాకాల సమావేశాల పదో రోజు పార్లమెంట్‌లో అనేక కీలక అంశాలు…

డిజిటల్ జనగణన ఏప్రిల్ నుంచి ప్రారంభం, రెండు దశల్లో భారీ లెక్కింపు…

డిజిటల్ జనగణన ఏప్రిల్ నుంచి ప్రారంభం, రెండు దశల్లో భారీ లెక్కింపు…

పేరు మార్పు? కొత్తగా ‘పూజ్య బాపు గ్రామీణ రోਜ਼్గార్ యోజన’గా మారనున్న సూచనలు

పేరు మార్పు? కొత్తగా ‘పూజ్య బాపు గ్రామీణ రోਜ਼్గార్ యోజన’గా మారనున్న సూచనలు

కేరళ నటి దాడి కేసు ఆరుగురికి 20 ఏళ్ల శిక్ష – సెషన్స్ కోర్టు కీలక తీర్పు

కేరళ నటి దాడి కేసు ఆరుగురికి 20 ఏళ్ల శిక్ష – సెషన్స్ కోర్టు కీలక తీర్పు

ఢిల్లీ హైకోర్టు బాట పడుతున్న సినీ ప్రముఖులు ఎందుకో తెలుసా..?

ఢిల్లీ హైకోర్టు బాట పడుతున్న సినీ ప్రముఖులు ఎందుకో తెలుసా..?

📢 For Advertisement Booking: 98481 12870