हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Breaking News – TikTok : టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

Sudheer
Breaking News – TikTok : టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేయం: కేంద్ర మంత్రి

టిక్‌ టాక్ యాప్ (TikTok APP) పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఈ యాప్‌ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని2 ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ వర్గాల్లో ఎలాంటి చర్చలు జరగలేదని కూడా ఆయన వెల్లడించారు. భారతదేశ భద్రతకు ముప్పు కలిగించే యాప్స్‌ను తిరిగి అనుమతించే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

భారత్‌-చైనా సంబంధాలు మెరుగుపడుతున్నా…

ఇటీవల భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, టిక్‌ టాక్ యాప్ మళ్లీ భారతదేశంలోకి వస్తుందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై స్పందించిన మంత్రి వైష్ణవ్, టిక్‌ టాక్‌కు సంబంధించిన నిషేధం పూర్తిగా భద్రతకు సంబంధించినదని, దానిని ఎత్తివేయడానికి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు. ప్రజల డేటా భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.

జాతీయ భద్రతే మా ప్రధాన లక్ష్యం

టిక్‌ టాక్‌ వంటి యాప్స్‌పై నిషేధం విధించడం వెనుక జాతీయ భద్రతే ప్రధాన కారణమని మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఈ యాప్ ద్వారా భారతీయ పౌరుల వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందని, దేశ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందుకే ప్రభుత్వం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుందని అన్నారు. తమ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం దేశ భద్రత మాత్రమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

https://vaartha.com/another-50-thousand-metric-tons-of-urea-for-the-state-atchenna/andhra-pradesh/543583/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870