Shocked by girls death in

బద్వేల్ ఘటన-నిందితుడికి 14 రోజుల రిమాండ్

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

విఘ్నేశ్, బాధితురాలితో కొంతకాలంగా పరిచయం కలిగి ఉన్నాడని, కానీ ఇటీవల జరిగిన తగాదాల కారణంగా ఈ ఘటన చోటు చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు విఘ్నేశ్ని వెంటనే అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు, అక్కడ న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. విఘ్నేశ్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ప్రజల నుంచి గట్టిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాని సైతం నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు.

Related Posts
టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన
టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన

టీమిండియా విజయంపై ప్రధాని మోదీ స్పందన దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మొత్తం Read more

భార‌తీయుల ర‌క్తంలోనే వ్యాపార లక్ష‌ణాలు: చంద్రబాబు
Business traits are in the blood of Indians.. Chandrababu

దావోస్‌: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు సీఐఐ ఆధ్వ‌ర్యంలో గ్రీన్ ఇండ‌స్ట్రియ‌లైజేష‌న్‌పై నిర్వ‌హించిన స‌ద‌స్సులో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. Read more

ఇందిరమ్మ ఇళ్ల తాజా అప్​డేట్
Indiramma houses money

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రోజుకో కొత్త సమాచారం అందిస్తోంది. తాజాగా, అందిన దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. వాటిని ఎల్-1, ఎల్-2, Read more

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కొత్త స్టేషన్లు
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కొత్త స్టేషన్లు

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రకారం, 7.1 కిలోమీటర్ల కారిడార్ VIII కి చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, లెక్చరర్స్ కాలనీ, ఆర్టిసి కాలనీ, హయత్ నగర్ Read more