हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

ప్రేమ జంటపై దాడి – కుప్పంలో దారుణం

Uday Kumar
ప్రేమ జంటపై దాడి – కుప్పంలో దారుణం

ప్రేమ వివాహంపై కుట్ర

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో బుధవారం ప్రేమ జంటపై దాడి – కుప్పంలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన స్థానికంగా కలవరం రేపింది.

ప్రేమించుకున్న యువజంట

గుడుపల్లి మండలం అగరం కొత్తపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్, అదే గ్రామానికి చెందిన కౌసల్య ప్రేమించుకున్నారు. ఈ నెల 3న పెద్దల అంగీకారం లేకుండా తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా యాదగిరి హిల్స్‌లో ఉన్న ఆలయంలో వివాహం చేసుకున్నారు.

గ్రామ పెద్దల సమక్షంలో చర్చ

వివాహం అనంతరం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించింది. వారి వివాహ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీకి కౌసల్య తండ్రి శివశంకర్‌ను కూడా పిలిచారు.

ఆకస్మిక దాడి

కుప్పంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో రాజీ కుదర్చే ప్రయత్నం జరిగింది. కానీ, కూతురు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఒప్పుకోని శివశంకర్, పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య, చంద్రశేఖర్‌లపై ఒక్కసారిగా దాడి చేశారు.

గాయపడిన వారు

ఈ ఘటనలో కౌసల్య, చంద్రశేఖర్‌తో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్ మేనమామ రమేష్, పంచాయితీ పెద్దమనిషి సీతారామప్ప కూడా గాయపడ్డారు. అనంతరం శివశంకర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆసుపత్రికి తరలింపు

తీవ్రంగా గాయపడిన బాధితులను సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్య

చిత్తూరు జిల్లా ఎస్‌పి మణికంఠ చందోలు ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్షతగాత్రులను ఆస్పత్రిలో పరామర్శించారు. మొత్తం నలుగురు గాయపడినట్టు తెలిపారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

నిందితుడి అరెస్ట్

దాడికి పాల్పడ్డ నిందితుడు శివశంకర్ పరారీలో ఉన్నారని, అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని ఎస్‌పి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870