తెలంగాణ, 13 ఫిబ్రవరి 2025:
ప్రముఖ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.
అరెస్టుకు గల కారణాలు ఏమిటి?
అధికారిక సమాచారం ప్రకారం, వల్లభనేని వంశీపై అక్రమ లావాదేవీలు, భూకబ్జా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ కేసుపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్న సత్యవర్ధన్ను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పిం చారని వంశీపై ఫిర్యాదు నమోదైంది. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద వంశీని అరెస్టు చేశారు. వంశీ పైన ఒక మహిళ వేధింపులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వంశీ ఇక ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

వల్లభనేని వంశీ అరెస్ట్కు గల ముఖ్య కారణాలు:
అక్రమ ఆస్తుల కేసు
రాజకీయ పరంగా ఒత్తిళ్లు
భూకబ్జా ఆరోపణలు
న్యాయపరమైన సమస్యలు
అరెస్ట్ పై అధికారుల ప్రకటన
పోలీసు శాఖ అధికారి ఒక ప్రకటన విడుదల చేస్తూ, “న్యాయపరమైన ప్రక్రియ అనుసరించి అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాతే ఈ చర్య తీసుకున్నాం” అని తెలిపారు.
వైసీపీ శ్రేణుల ఆందోళన వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తో సహా పార్టీ నాయకులు ఆందోళ న చేపట్టారు. నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ తరలించారు. వంశీ భార్ యతో పాటుగా ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది. టీడీపీ కార్యాలయం కేసులో అక్కడి ఉద్యోగి సత్యవ ర్ధన్ కేసు ఉప సంహరించుకున్నారు. దీని వెనుక హైడ్రామా చోటు చేసుకుంది.
వంశీని అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొస్తున్న క్రమంలో చిల్లకల్లు టోల్గేట్ వద్ద జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు తో సహా పార్టీ నాయకులు ఆందోళ న చేపట్టారు. నందిగామ వద్ద వంశీ భార్య ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్ తరలించారు. వంశీ భార్యపాటుగా ఓ మహిళా కానిస్టేబుల్ ఉంది. టీడీపీ కార్యాలయం కేసులో అక్కడి ఉద్యోగి సత్యవ ర్ధన్ కేసు ఉప సంహరించుకున్నారు. దీని వెనుక హైడ్రామా చోటు చేసుకుంది.
రాజకీయ పార్టీల స్పందన
ఈ అరెస్టుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వంశీ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీ “కానూను మించిపోలేదని” చెబుతోంది.
రాజకీయ పార్టీల స్పందన
ఈ అరెస్టుపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. వంశీ అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీ “కానూను మించిపోలేదని” చెబుతోంద ప్రతిపక్ష పార్టీ లీడర్: “ఇది రాజకీయ వేధింపుల భాగమే. వాస్తవాలు బయటకు రావాలి!” అధికార పార్టీ ప్రతినిధి: “కేసును సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించిన తర్వాతే చర్య తీసుకున్నాం.