New law in AP soon: CM Chandrababu

ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల నియామకం: సీఎం చంద్రబాబు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో దూకుడు పెంచుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించారు. అయితే మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఎలాంటి ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదు.

జిల్లాల వారీగా ఇన్ఛార్జీ మంత్రులు వీరే:

.శ్రీకాకుళం – కొండపల్లి శ్రీనివాస్
.విజయనగరం – వంగలపూడి అనిత
.పార్వతీపురం మన్యం, కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
.విశాఖపట్నం – డోలా బాలవీరాంజనేయ స్వామి
.అల్లూరి – గుమ్మడి సంధ్యారాణి
.అనకాపల్లి – కొల్లు రవీంద్ర
.కాకినాడ – పి నారాయణ
.తూర్పుగోదావరి – నిమ్మల రామానాయుడు
.పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్
.ఏలూరు – నాదెండ్ల మనోహర్
.కృష్ణా – వాసంశెట్టి సుభాష్
.ఎన్టీఆర్ – సత్యకుమార్ యాదవ్
.గుంటూరు – కందుల దుర్గేశ్
.బాపట్ల – కొలుసు పార్థసారథి
.ప్రకాశం – ఆనం రామనారాయణరెడ్డి
.నెల్లూరు – మహ్మద్ ఫరూఖ్
.కర్నూలు – నిమ్మల రామానాయుడు
.నంద్యాల – పయ్యావుల కేశవ్
.అనంతపురం – టీజీ భరత్
.తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
.కడప – ఎస్ సవిత
.అన్నమయ్య – బి.సి. జనార్దన్ రెడ్డి
.చిత్తూరు – రాంప్రసాద్ రెడ్డి.

Related Posts
ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు ఉగ్ర బెదిరింపులు..
'Terror threat' to PM Modi's aircraft, Mumbai Police receives warning call, probe on

ముంబయి : ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబయి పోలీస్‌ Read more

తిరుపతి తొక్కిసలాట..ప్రధాని, రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
Tirupati stampede..Prime Minister, Revanth Reddy shocked

తిరుమల: తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరో 60 మందికి గాయాలయ్యాయి. వారందర్నీ తిరుపతిలోని Read more

జారెడ్ ఐజాక్‌మాన్‌ను NASA చీఫ్‌గా నియమించిన ట్రంప్..
Jared Isaacman

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నేషనల్ ఎరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) తదుపరి చీఫ్‌గా బిలియనీర్ వ్యాపారవేత్త మరియు కమర్షియల్ ఆస్ట్రోనాట్ జారెడ్ ఐజాక్మాన్‌ను నియమించారు. Read more

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ

భారత ఎన్నికల కమిషన్ (ECI) రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనుంది, ప్రస్తుత ఆప్, బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య Read more