हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Vanipushpa
పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర పూరితంగా పెన్షనర్ల జాబితా నుంచి పెన్షనర్ల పేర్లను తొలగిస్తోందనీ, పేదలకు అన్యాయం చేస్తోందని ప్రతిపక్ష వైసీపీ భగ్గుమంటోంది. సోషల్ మీడియాలో విపరీతంగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనుకున్న ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పెన్షన్ల అంశంలో ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చుతూ.. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి క్లారిటీ ఇచ్చారు. పెన్షనర్ల జాబితా నుంచి పేర్లను తొలగించట్లేదన్న మంత్రి.. దివ్యాంగులకు ప్రతి రెండేళ్లకు ఓసారి జరుగుతున్నట్లే.. వైకల్య నిర్ధారణ జరుగుతోందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డాక్టర్ల బృందాలు.. వైకల్యాన్ని నిర్ధారిస్తున్నాయని వివరించారు. దీని ద్వారా.. వైకల్య స్థాయి ఎంత ఉంది అనేది మరోసారి స్పష్టం అవుతుందని మంత్రి చెబుతున్నారు.

 పెన్షన్ల తొలగింపుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

దివ్యాంగుల పేర్లను తొలగిస్తున్నామనే వార్తలు నిజం కాదన్న మంత్రి.. దివ్యాంగులందరికీ కచ్చితంగా పెన్షన్ ఇస్తామని తెలిపారు. సాధారణ దివ్యాంగులకు నెలకు రూ.6,000, పూర్తి స్థాయి వైకల్యం వచ్చి, మంచానికే పరిమితం అయినవారికి నెలకు రూ.15,000 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు వస్తాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
మంత్రి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించట్లేదు అని ఎక్కడా చెప్పలేదు. అంటే.. ఈసారి ఇచ్చే పెన్షన్లలో.. అనర్హులైన వారి పేర్లను కచ్చితంగా తొలగిస్తారు. అందులో తప్పేమీ లేదు. పెన్షన్లను అర్హులు మాత్రమే పొందాలి. అనర్హులు పొందితే, అది చట్ట విరుద్ధం అవుతుంది. ప్రజలు పన్నుల రూపంలో కట్టే డబ్బును, వృథాగా ఖర్చు పెట్టినట్లు అవుతుంది. అందువల్ల పెన్షనర్లలో అనర్హుల పేర్లను తొలగించడం సరైన విధానమే అవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

మేనేజర్ ధైర్యంతో బ్యాంకు దోపిడీ విఫలం

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

శుభవార్త చెప్పిన సీఎం.. జిల్లాకు 200 పెన్షన్లు..

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

ఏపీలో లక్ష ఉద్యోగాలను వైసీపీ అడ్డుకుంటోంది: నారా లోకేశ్

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కేన్సర్ రోగులకు పింఛన్‌

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సరోజిని గ్యాంగ్‌ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం కీలక వ్యాఖ్యలు

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..

ఈ నెల 21న ఐదేళ్ల లోపు పిల్లల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

ఈ నెల 21న ఐదేళ్ల లోపు పిల్లల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు

వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

వివాహేతర బంధం.. భర్తను చంపిన భార్య

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!

కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి!

భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాబు కి పవన్ ఫిర్యాదు

వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ

వారికీ ఉచితంగా నైపుణ్య శిక్షణ

📢 For Advertisement Booking: 98481 12870