हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Latest News: AP Colleges – ఏపీలో ఈ నెల 22 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?

Anusha
Latest News: AP Colleges – ఏపీలో ఈ నెల 22 నుంచి కాలేజీలు బంద్.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు (Private degree colleges) ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇప్పటికే పలుమార్లు వినతులు చేసినా సమస్య పరిష్కారం కాలేదని యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. లేని పక్షంలో ఈ నెల 22 నుంచి కళాశాలలు మూసివేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి సమర్పించాల్సిన బోధన రుసుములు (ట్యూషన్ ఫీజులు) ఇంకా చెల్లింపులు జరగకపోవడంతో కళాశాలలు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెబుతున్నాయి.

ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రకటన ప్రకారం, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee reimbursement) కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, దీనివల్ల సిబ్బంది జీతాలు చెల్లించడం, కళాశాలల నిర్వహణ ఖర్చులు తీర్చడం కష్టమైపోయిందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో తాము బోధన కొనసాగించడం చాలా కష్టమని, తక్షణమే రుసుములు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటివరకు సహనంగా ఉన్నామని

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ (Chairman of the Council of Higher Education) కి ఈ సమస్యపై సంఘం వినతిపత్రం సమర్పించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇప్పటివరకు సహనంగా ఉన్నామని, కానీ ఇకపై ఆర్థిక ఇబ్బందులు భరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలు నడిపేందుకు కనీస అవసరాలకైనా నిధులు లేకపోవడంతో పరిస్థితి అత్యవసర దశకు చేరుకుందని తెలిపారు.

AP Colleges
AP Colleges

అలాగే యూనివర్శిటీలలో ఫీజులు కట్టకపోతే పనులు జరగడం లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాల సంఘం నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం విద్యార్థుల రుసుములు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని.. కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామన్నారు.

గతవారం యాజమాన్యాలు కాలేజీలను మూసివేయాలని

ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబరు మొదటి వారంలో నిరవధిక సమ్మె చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెలోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. ప్రభుత్వం రుసుములు చెల్లించాలని కాలేజీల్ల చదివే విద్యార్థుల ద్వారా వినతులు పంపిస్తామన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇటీవల తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.. దీంతో గతవారం యాజమాన్యాలు కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు. ఇంతలో ప్రభుత్వం వారితో చర్చించడంతో సమస్య పరిష్కారం అయ్యింది.. వెంటనే బంద్‌ను కూడా ఉపసంహరించుకున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ ఫీజుల అంశాన్ని ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/srisailam-hundi-calculation/andhra-pradesh/549990/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

నేడు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సిఎం చంద్రబాబు

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పీపీపీ మోడ్‌లో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

కల్తీనెయ్యి కేసులో రేపు సుప్రీంకు ‘సిట్’!?

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

ఏపీ నుంచి భారీ వలసలు.. 6 ఏళ్లలో 12.59 లక్షల కుటుంబాలు

📢 For Advertisement Booking: 98481 12870