हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

Divya Vani M
Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Chandrababu Naidu, Telangana CM Revanth Reddy) రేపు (జులై 16) ఢిల్లీ (Tomorrow (July 16) Delhi) లో సమావేశం కానున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీ మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రమశక్తి భవన్‌లో ప్రారంభం కానుంది.ఈ సమావేశంలో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరుగనుంది. జలశక్తి శాఖ, రెండు రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను అన్ని పాయింట్లు సమర్పించాలని ఇప్పటికే ఆదేశించింది. అలాగే ఇతర ప్రాజెక్టుల అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఈ సమావేశం ఏపీ పునర్విభజన చట్టం కింద అపెక్స్ కౌన్సిల్‌ భేటీగా పరిగణించబడుతుందా? అనే విషయంపై స్పష్టత లేదు. చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్‌లో జలశక్తి మంత్రి చైర్మన్‌గా, సీఎంలు సభ్యులుగా పాల్గొనాలి. కానీ ఇది సాధారణ సమావేశంగా అనిపిస్తోంది.

Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ
Revanth Reddy : రేపు ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ

గోదావరి నీటి వినియోగం అవసరం: చంద్రబాబు

ప్రతి సంవత్సరం గోదావరిలో 2,000 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని వినియోగించుకోవాలంటే ప్రాజెక్టుల నిర్మాణం తప్పదని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ ఈ జలాలను వినియోగించినా తమకు అభ్యంతరం లేదని, చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టుపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి తమ అభిప్రాయాలను తెలియజేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని, కేంద్ర జలసంఘం నో చెప్పాలని లేఖలు కూడా అందించారు.

విజయవాడకు కేఆర్‌ఎంబీ తరలింపు చర్చలోకి

ఈ సమావేశంలో మరో కీలక అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే కృష్ణా నదీ యాజమాన్య బోర్డును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే అంశం. ఈ అంశంపై కూడా స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు.ఈ సమావేశం రెండు రాష్ట్రాల నీటి వివాదాల్లో నిర్ణయాత్మక మలుపుగా మారొచ్చు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న ఆసక్తి తెలుగురాష్ట్రాల్లో నెలకొంది.

Read Also : Sand : కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి – ఏపీ సర్కార్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

AC ₹45,099 ధర ఉన్న మోడల్ ఇప్పుడు ₹19,990కే లభ్యం

AC ₹45,099 ధర ఉన్న మోడల్ ఇప్పుడు ₹19,990కే లభ్యం

📢 For Advertisement Booking: 98481 12870