हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Anna lezhinova:తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు

vishnuSeo
Anna lezhinova:తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు
   Anna lezhinova
అన్నా లెజినోవా తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు

అన్నా లెజినోవా సంప్రదాయ దుస్తుల్లో తిరుమల దర్శనం

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ, టిటిడి ఆలయ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తూ తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. చీర ధరించి సంప్రదాయ హిందూ ఆడపడుచులా ఆమె సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయంలో ఆద్యంతం ఆమె భక్తి భావంతో గడిపారు. స్వామివారికి కానుకలు సమర్పించగా, రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న లెజినోవా

ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ స్వల్ప గాయాల నుంచి కోలుకున్న తర్వాత, ఆపదమొక్కుల వెంకన్నకు మొక్కులు తీర్చేందుకు Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి నీలాలు సమర్పించి, వరాహస్వామిని దర్శించుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆమె 17 లక్షల రూపాయల విరాళాన్ని టిటిడి అధికారులకు అందజేసి, భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి, తానే అన్నప్రసాదం స్వీకరించారు. అన్నప్రసాదాల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు.

పవన్ అభిమానుల సందడి – భక్తుల మనసులు గెలుచుకున్న లెజినోవా

ఈ సందర్భంగా ఆమెను టిటిడి అదనపు ఈఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలసి పలకరించారు. తిరుమలలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి, సంపూర్ణ భక్తితో ఆలయ దర్శనం నిర్వహించారు. శ్రీవారి చిత్రపటానికి హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టారు. పరామర్శించాలని పవన్ కల్యాణ్ అభిమానులు, కూటమి నాయకులు తిరుమలలో జమయ్యారు. మధ్యాహ్నం Anna lezhinova తిరుమలలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు ప్రయాణించారు. కుమారుడి ఆరోగ్య కోలుకై శ్రీవారికి మొక్కు తీర్చిన ఆమె భక్తి, వినయంతో ఆదర్శంగా నిలిచారు.

Read more : Bhumana Karunakar Reddy: మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన భూమన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870