हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

Sharanya
Breaking news: అనిల్ అంబానీపై ఈడీ దాడులు

భారతదేశ వ్యాపార దిగ్గజం ధీరూబాయ్ అంబానీ గురించి పరిచయం అక్కర్లేదు. దేశ
వాణిజ్యరంగంలో తనదైన ప్రత్యేకముద్రను వేసుకున్న ధీరూబాయ్ మరణం తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు తండ్రి వ్యాపారాన్ని కొనసాగించారు. అయితే వ్యాపారంలో వీరిద్దరికీ విభేదాలు రావడంతో, విడిపోయి ఎవరికి వారే వాణిజ్యాన్ని
కొనసాగిస్తున్నారు. ముఖేష్ అంబానీ బిజినెస్ లో మూడుపువ్వులు ఆరుకాయల్లా వర్ధిల్లుతున్నారు.
అయితే అనిల్అంబానీకి బిజినెస్లో గడ్డుకాలాన్ని (Tough times in business) కొనసాగిస్తున్నారు.

వ్యాపారంలో నష్టాలతో ముందుకు సాగలేనిస్థితికి చేరుకున్నారు. తాజాగా అనిల్ అంబానీ (Anil Ambani) కి చెందిన సంస్థలపై ఈడీ దాడులకు దిగింది. ఏకకాలంలో 40కిపైగా ప్రాంతాల్లో ఈడీసోదాలను కొనసాగిస్తున్నది. ఇందుకు కారణం బ్యాంకుల నుంచి రుణం తీసుకుని దారి మళ్లించాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకులకు రుణం చెల్లించేస్థితిలో లేనని గతంలోనే ప్రకటించారు. ఆయనపై ఇప్పటికే కోర్టులో కేసులున్నాయి. తాజా ఈడీ దాడులతో అనిల్ అంబానీ మరోసారి వార్తలో నిలిచారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Supreme Court: అడవులను కాపాడకుంటే మీరు జైలుకే: సుప్రీంకోర్టు

Modi: అందరి చూపు ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటనపైనే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

తొలి వందేభారత్ స్లీపర్ రెడీ

ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదు :మనీశ్‌ తివారీ

JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి

JKRERA చట్టం అమలుపై సమీక్ష రియల్ ఎస్టేట్‌లో పారదర్శకతపై ప్రభుత్వం దృష్టి

కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌

కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌

ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..

ఈనెల 18 నుంచి సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ రాత పరీక్ష..

GenZ పోస్ట్ ఆఫీస్ కొత్త అవతారం!

GenZ పోస్ట్ ఆఫీస్ కొత్త అవతారం!

సీఎం మార్పుపై యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

సీఎం మార్పుపై యతీంద్ర సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు

మన అభివృద్ధి మనమే నిర్దేశించుకోవాలి అదానీ

మన అభివృద్ధి మనమే నిర్దేశించుకోవాలి అదానీ

‘కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్’ పై దృష్టి

‘కస్టమ్స్ ఫ్రేమ్‌వర్క్’ పై దృష్టి

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు 2025: తొలి దశలో 26.9% ఓటింగ్…

కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు 2025: తొలి దశలో 26.9% ఓటింగ్…

ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు మంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు మంత్రి రామ్మోహన్ నాయుడు

మూఢనమ్మకాల ముసుగులో దారుణం

మూఢనమ్మకాల ముసుగులో దారుణం

📢 For Advertisement Booking: 98481 12870