हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Andhrapradesh: ఈ నెలలోనే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలు

Sharanya
Andhrapradesh: ఈ నెలలోనే ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం అమలు

రైతే దేశానికి వెన్నముక. “అన్నదాత సుఖీభవ” అన్న మాట విన్నప్పుడే రైతన్నకు గౌరవం కలగాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇది కేవలం హామీ రూపంలో నిలిచిపోకుండా, కార్యాచరణకు రూపుదిద్దుకుంటున్న రైతు సంక్షేమ పథకం కావడం విశేషం.

ఎన్నికల హామీ.. ఇప్పుడు ఆచరణలోకి

అన్నదాత సుఖీభవ అమలుకు ముహూర్తం ఫిక్స్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేసిన చంద్రబాబు ఇంకా ఎంతో కాలం నిరీక్షించాల్సిన అవసరం లేదని తాజా ప్రకటనతో స్పష్టం చేశారు. గతంలో ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి రైతు ఖాతాలో 20000 జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. మహానాడుపై చంద్రబాబు ఏమన్నారంటే పార్టీ కార్యవర్గంతో మాట్లాడిన చంద్రబాబు ఇక ఇదే విషయాన్ని వెల్లడించారు. కడపలో 27, 28, 29తేదీలలో మహానాడు జరగనున్న నేపథ్యంలో ఈనెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా మిగతా అన్ని కమిటీలను వేయాలని చంద్రబాబు సూచించారు. ఇక మహానాడు తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలను వేయనున్నట్టు గుజరాత్ మోడల్ రాష్ట్రంలోనూ అమలవ్వాలని, సుస్థిర ప్రభుత్వం ఉండడంతో గుజరాత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.

అభివృద్ధి & సంక్షేమం

ఇటీవల టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నాయకులకు సూచించారు. రైతులకు వాస్తవిక లబ్ధి అందేలా పథకాల అమలు జరుగుతుందని తెలిపారు.

మహానాడు, గుజరాత్ మోడల్ & పరిపాలన స్థిరత్వం

ఈనెల 27-29 తేదీల్లో కడపలో జరగబోయే టీడీపీ మహానాడు సందర్భంలో రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటు, కార్యాచరణలపై చర్చలు జరగనున్నాయి. చంద్రబాబు గుజరాత్ మోడల్‌ను ప్రస్తావిస్తూ, అక్కడ అభివృద్ధికి కారణం సుస్థిర ప్రభుత్వం అని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి బాటలో నడిపేందుకు పటిష్ఠ కార్యాచరణ అవసరమని చెప్పారు. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకు పాఠశాల ప్రారంభానికి ముందే రూ. 15,000 చొప్పున జమ చేయనున్నట్లు ప్రకటించారు. మెగా DSC నోటిఫికేషన్ – 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల. దీపం 2 పథకం కింద కోటి మందికి పైగా లబ్ధిదారులకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. పింఛన్లు – ప్రతి నెలా 1వ తేదీన ప్రజల ఖాతాల్లో నేరుగా జమ. పోలవరం ప్రాజెక్టు – 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందడుగు. వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే సమయంలో అన్నదాత సుఖీభవ పైన తీపి కబురు చెప్పి ఈ నెలలో ప్రారంభిస్తామన్నారు.

Read also: TTD: నేరుగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన టీటీడీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు

📢 For Advertisement Booking: 98481 12870