हिन्दी | Epaper
ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

YS Sharmila: షర్మిల కొత్త పార్టీ? రాయలసీమలో రాజకీయ చర్చ

Rajitha
YS Sharmila: షర్మిల కొత్త పార్టీ? రాయలసీమలో రాజకీయ చర్చ

రాయలసీమ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. వైఎస్ షర్మిల (y.s sharmila) ‘రాయలసీమ రాష్ట్ర సమితి’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. రాయలసీమ ప్రాంతంలో కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్లకు బలమైన సామాజిక, రాజకీయ ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాల్లో రాజకీయాలు ఎక్కువగా రెడ్ల ప్రభావంతోనే నడుస్తున్నాయన్నది అందరూ అంగీకరించే విషయం. ఇదే సామాజిక బలం ఆధారంగా తెలంగాణ రాష్ట్ర సమితి తరహాలో రాయలసీమ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో షర్మిల ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read also: Breaking News: AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

YS Sharmila

YS Sharmila

ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గట్టి పట్టు ఉండగా, షర్మిల కొత్త పార్టీ ప్రారంభిస్తే మొదటి రాజకీయ ప్రభావం ఆయనపైనే పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్న–చెల్లెల్ల మధ్య రాజకీయ పోటీ రాయలసీమ రాజకీయాలను కొత్త మలుపు తిప్పవచ్చని అంచనా వేస్తున్నారు. షర్మిల నిర్ణయం వాస్తవంగా అమలైతే, రాయలసీమలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారే అవకాశముందని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870