हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

vaartha live news : YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు

Divya Vani M
vaartha live news : YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పూర్తిగా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారిపోయారని, బీజేపీ మనిషిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగం బదులు RSS సిద్ధాంతాలు అమలు చేస్తున్నారని మండిపడ్డారు.దళితవాడల్లో 5000 గుడులు నిర్మించాలని సీఎం తిరుపతిలో చేసిన ప్రకటనపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆమె అన్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఉండాలని రాజ్యాంగం చెబుతుందని గుర్తు చేశారు. TTD దగ్గర డబ్బులు ఉంటే వాటిని దళితవాడల అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని సూచించారు.

Balakrishna : బాలయ్య ఎపిసోడ్ కు తెరపడినట్లేనా!

 YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు
YS Sharmila : చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా మారారు : షర్మిల సెటైర్లు

దళితుల కోసం నిజంగా ఆలోచిస్తే అభివృద్ధి చేయాలి

గుడులు నిర్మించడానికి బదులుగా దళిత కాలనీల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులను మెరుగుపరచాలని షర్మిల అన్నారు. మహిళా హాస్టళ్లలో ఒక బాత్‌రూమ్‌ను వందల మంది విద్యార్థినులు పంచుకోవాల్సిన పరిస్థితి ఉందని హైకోర్టు వ్యాఖ్యలు గుర్తుచేశారు. అలాంటి సమస్యలను పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు.RSS సిద్ధాంతంలో హిందువులకే ప్రాధాన్యం ఉంటుందని, ఇతర మతస్థులు పక్కన పడతారని షర్మిల విమర్శించారు. దళితవాడల్లో గుడులు కడితే పూజారులు ఎవరు అవుతారని ప్రశ్నించారు. నిజంగా దళితుల పట్ల శ్రద్ధ ఉంటే, వారి విద్య, ఉపాధి, వసతుల కోసం కృషి చేయాలని హితవుపలికారు.

బీజేపీపై షర్మిల ఫైర్

దేశంలో బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని షర్మిల ఆరోపించారు. మతం పేరిట అల్లర్లు సృష్టించి లాభం పొందే పార్టీగా ఆమె పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో RSS అభ్యర్థికి చంద్రబాబు మద్దతు ఇవ్వడం ఆయన బీజేపీతో కలిసిపోయినట్లేనని అన్నారు.బీజేపీ ఓటు వ్యవస్థను కలుషితం చేసిందని షర్మిల ఆరోపించారు. గెలవలేని చోట దొంగ ఓట్లు చేర్చడం, ప్రతిపక్ష ఓట్లను తొలగించడం జరుగుతోందని తెలిపారు. మహారాష్ట్రలో 60 లక్షల ఓట్లు ఎన్నికలకు ముందే చేర్చారని ఆమె పేర్కొన్నారు.

EC బీజేపీ తొత్తుగా మారింది

ఎన్నికల సంఘం (EC) కూడా బీజేపీ గుప్పిట్లో ఉందని షర్మిల విమర్శించారు. రాహుల్ గాంధీ స్పష్టంగా ఓట్ల చోరీ ఉదాహరణలు ఇచ్చినా, EC స్పందించలేదని అన్నారు. ఎన్నికల రోజున లక్షల దొంగ ఓట్లు పోలయ్యాయని, సీసీ ఫుటేజ్ ఇవ్వమని అడిగినా స్పందన రాలేదని విమర్శించారు.తక్షణమే 5000 ఆలయాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దళితవాడల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని షర్మిల కాంగ్రెస్ తరపున డిమాండ్ చేశారు. అలాగే EC బీజేపీ ప్రభావం నుంచి బయటపడాలని కోరారు. ప్రజల ఓటు హక్కును కాపాడటమే నిజమైన ప్రజాస్వామ్యం అని గుర్తు చేశారు.

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

వేట్లపాలెం పేలుడు విషాదం, సీఎం చంద్రబాబు ఎక్స్‌గ్రేషియా

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం: సీఎం

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం – సీఎం చంద్రబాబు

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ.. 200 మందికి లబ్ధి

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

కుప్పం నియోజకవర్గంలో విద్యుత్ స్వయం సమృద్ధి.. ఏపీఎస్పీడీసీఎల్ కీలక నిర్ణయం.

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగం ఆవిష్క‌ర‌ణ

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడ పేలుడు ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

📢 For Advertisement Booking: 98481 12870