हिन्दी | Epaper
మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Land : వైసీపీ నేత జవాన్ భూమి కబ్జా చేసాడు – లోకేష్

Sudheer
Land : వైసీపీ నేత జవాన్ భూమి కబ్జా చేసాడు – లోకేష్

దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న ఓ జవాన్ (Jawan), తన కుటుంబానికి చెందిన భూమిని వైసీపీ నేతలు (YCP Leaders ) కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ టీడీపీ మంత్రి నారా లోకేష్‌(Lokesh)కు ఫిర్యాదు చేశారు. బీఎస్‌ఎఫ్ జవాన్ నరసింహమూర్తి ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన భార్య, మామకిచెందిన భూమిని వైసీపీకి చెందిన నాగరాజు అనే వ్యక్తి బలవంతంగా ఆక్రమించాడని నరసింహమూర్తి ఆరోపించారు. కోర్టు తీర్పు, సంబంధిత భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ నేత దాడులు

జవాన్ తెలిపారు ప్రకారం… సర్వే నంబర్లు 366-6, 366-7, 366-8, 366-9 లోని భూమిని సాగు చేయడానికి ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, వైసీపీ నేత దాడులకు దిగాడని తెలిపారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్ చుట్టూ అనేకసార్లు తిరిగినా స్పందన లేదని, తన కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. దేశం కోసం రేయింబవళ్లు సరిహద్దుల్లో కాపలాకాస్తున్న తాను, తన కుటుంబానికి ఈ దురవస్థ కలుగుతుందంటే బాధ కలుగుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో, నారా లోకేష్‌ను కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు.

జవాన్ సమస్యను పరిష్కరిస్తానని లోకేష్ హామీ

ఇటీవల కడప మహానాడు సందర్భంగా కూడా ఈ విషయాన్ని జవాన్ లైవ్‌గా తెరపైకి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేష్, వ్యక్తిగతంగా జవాన్ కుటుంబ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సరిహద్దుల్లో దేశం కోసం కృషి చేస్తున్న సైనికుల కుటుంబాలను కాపాడలేని పరిస్థితి ప్రజాస్వామ్యానికి అపచారమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరహా ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతుండటంతో, జవాన్లకు చెందిన భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Read Also : Kamal Hassan : కమల్ హాసన్ కు మద్దతు : రామ్ గోపాల్ వర్మ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

బొత్స కూతురు రాకతో చీపురుపల్లిలో మారుతున్న లెక్కలు

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌పై భ‌క్తుల్లో విశేష సంతృప్తి

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

వికలాంగురాలి హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

ఘోర ప్రమాదం.. లారీ ఢీకొని బైకర్ మృతి

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ
0:26

ఈ నెల 11 వరకు పాసు పుస్తకాల పంపిణీ

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

జలవివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వ్యాఖ్యలు

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

మద్యం ధరలు బాటిల్‌పై రూ.10 పెంపు!

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఇ పార్కును అందుబాటులోకి తేవాలి : సిఎస్

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

దక్షిణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు – ఏపీలో చలి పెరుగుదల

📢 For Advertisement Booking: 98481 12870