हिन्दी | Epaper
నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య

Yadagirigutta: తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

Rajitha
Yadagirigutta: తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో భక్తులకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక ఆర్జిత సేవలను ప్రారంభించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ఈ సేవలను దశలవారీగా అమలు చేయనున్నారు. వైకుంఠ ఏకాదశి నుంచి కొన్ని సేవలు, 2026 ఫిబ్రవరి నుంచి మరికొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్యతో యాదగిరిగుట్ట ఆలయానికి ఆధ్యాత్మికంగా మరింత ప్రాధాన్యం లభించనుంది.

Read also: Rural development : గ్రామీణాభివృద్ధికి అడుగులు పడేనా?

Yadagirigutta

Yadagirigutta

భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా

కొత్తగా ప్రవేశపెట్టనున్న సేవల్లో భాగంగా ప్రతి బుధవారం ఉదయం తోమాల సేవ నిర్వహించనున్నారు. దంపతులు కలిసి పాల్గొనే ఈ సేవకు రూ.500 టికెట్ ధర నిర్ణయించారు. అలాగే తులాభారం సేవను కొత్త విధానంలో అమలు చేస్తూ, అవసరమైన వస్తువులను ఆలయ అధికారులు స్వయంగా అందించనున్నారు. వైకుంఠ ఏకాదశి అనంతరం ప్రతిరోజూ సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ ప్రారంభమవుతుంది. ఈ సేవకు కూడా రూ.500 టికెట్ ధర ఉండగా, భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందజేయనున్నారు.

ఇప్పటి వరకు రథసప్తమికే పరిమితమైన సూర్యప్రభ వాహన సేవను ఇకపై ప్రతి ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఈ సేవకు దంపతుల కోసం రూ.1,000 టికెట్ ధర నిర్ణయించగా, శాలువా మరియు కనుమ ప్రసాదంగా అందజేస్తారు. అలాగే ఆలయ చరిత్రలో తొలిసారిగా చంద్రప్రభ వాహన సేవను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు వాహన సేవలు 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్రత్యేక సేవలతో యాదగిరిగుట్టలో భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి లభించనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల.. ఫోటోలు ఇవిగో!

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
2:24

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు

అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

అమరావతికి మళ్లీ రాజధాని కళ కార్మికులతో కళకళలాడుతున్న గ్రామాలు

రైలు ప్రమాద ఘటన.. మృతుడు విజయవాడ వాసి

రైలు ప్రమాద ఘటన.. మృతుడు విజయవాడ వాసి

చంద్రబాబును దింపి గద్దెనెక్కేందుకు లోకేశ్ ఆరాటం

చంద్రబాబును దింపి గద్దెనెక్కేందుకు లోకేశ్ ఆరాటం

📢 For Advertisement Booking: 98481 12870