हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Yanamala: రిజర్వేషన్ల పరిమితిపై యనమల ఏమన్నారంటే?

Tejaswini Y
Yanamala: రిజర్వేషన్ల పరిమితిపై యనమల ఏమన్నారంటే?

Yanamala: రిజర్వేషన్లు 50% కంటే ఎక్కువ ఉండకూడదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగ సవరణ తప్ప మరే మార్గం లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల(Yanamala) రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. నిజమైన సామాజిక న్యాయం దేశంలో అమలుకావాలంటే రాజ్యాంగ మార్పులు అవసరమని ఆయన పేర్కొన్నారు.

Read Also: Dharmendra: ధర్మేంద్ర కు ప్రధాని మోదీ నివాళిలు

Yanamala
What does Yanamala have to say about the reservation limit

ముఖ్యంగా విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు

ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు కలసి విజ్ఞప్తి చేయాలని యనమల సూచించారు. సమాజం(society)లో కొనసాగుతున్న అసమానతలను తొలగించడంలో ప్రభుత్వాల పాత్ర అత్యంత ముఖ్యమని గుర్తుచేశారు. ముఖ్యంగా విద్యా రంగం, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యత పెంచితేనే పేదవర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

ఈ రెండు కీలక విభాగాలను బలోపేతం చేస్తే మానవ వనరుల స్థాయి పెరుగుతుందని, తద్వారా విద్య, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితుల మధ్యనున్న అసమానతలు తగ్గుతాయని యనమల చెప్పారు. బలహీన వర్గాల సబలీకరణ కోసం ప్రభుత్వాలు(Governments) ఈ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870