हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Telugu News: Assembly-ఏపీ అసెంబ్లీలో అధికార వీపక్షాల మధ్య మాటల యుద్ధం

Sushmitha
Telugu News: Assembly-ఏపీ అసెంబ్లీలో అధికార వీపక్షాల మధ్య మాటల యుద్ధం

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రైతు సమస్యలపై చర్చ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష వైసీపీ(YCP) సభ్యులు వాయిదా తీర్మానంపై పట్టుబట్టడంతో సభలో(Assembly) ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో ఛైర్మన్ మోషేన్ రాజు శాసనమండలిని వాయిదా వేయాల్సి వచ్చింది.

Assembly

వైసీపీ వాయిదా తీర్మానం, అధికార పక్షం కౌంటర్

గురువారం ఉదయం 10 గంటలకు శాసనమండలి(Legislative Council) సమావేశాలు ప్రారంభం కాగానే ఛైర్మన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర, యూరియా కొరత వంటి అంశాలపై తక్షణమే చర్చ జరపాలని కోరుతూ వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఛైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) జోక్యం చేసుకుని, రైతు సమస్యలపై ఎప్పుడైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులు కూడా వైసీపీ హయాంలోనే రైతులకు తీవ్ర నష్టం జరిగిందని కౌంటర్ ఇవ్వడంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సభ్యుల నినాదాలు, నిరసనల కారణంగా సభ సజావుగా సాగలేదు.

ఛైర్మన్ సూచన, సభ వాయిదా

సభ్యులను శాంతింపజేయడానికి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రయత్నించారు. ఈ అంశంపై చర్చించేందుకు బీఏసీ (వ్యాపార సలహా కమిటీ)లో సమయం కోరాలని వైసీపీ(YCP) సభ్యులకు సూచించారు. అయినప్పటికీ, విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించి, ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో పరిస్థితి అదుపు తప్పడంతో ఛైర్మన్ సభను వాయిదా వేశారు.

వైసీపీ సభ్యులు దేనిపై వాయిదా తీర్మానం ఇచ్చారు?

రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర, యూరియా కొరత వంటి అంశాలపై చర్చించాలని కోరుతూ తీర్మానం ఇచ్చారు.

ఛైర్మన్ మోషేన్ రాజు వైసీపీ సభ్యులకు ఏమని సూచించారు?

ఈ అంశంపై చర్చకు బీఏసీలో సమయం కోరాలని ఛైర్మన్ సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/air-travel-should-be-accessible-to-the-common-man/national/549566/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

మత్స్యకారులకు శుభవార్త: బీమా పరిహారం రూ.10 లక్షలకు పెంపు

No image

సంక్షోభంలో యువజనం!

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

తిరుమల ఈఓగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర

ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు

ఏపీలో ఖరీదైన అరుదైన ఖనిజాలు గుర్తింపు

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

శ్రీశైలం వెళ్లే భక్తులకు పండగే.. అరగంటలోనే దర్శనం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

కార్మికులకు సంక్షేమ పథకాలు మళ్లీ ప్రారంభం

తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

తెరచుకున్న బంగారు డాలర్ల అమ్మకాల కౌంటర్

ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ‘బాకీకి భూమి’ అమలు చేయండి

అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

అంతర్రాష్ట్ర బదలీలకు ఎపి ప్రభుత్వం సానుకూలం

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

శ్రీశైలానికి నకిలీ నెయ్యి సరఫరా అయింది: చైర్మన్ పట్టాభిరామ్

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న బొత్స అనూష

📢 For Advertisement Booking: 98481 12870