हिन्दी | Epaper
బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు బినామీ ఆస్తులపై ఏసీబీ కొత్త స్కెచ్ చేపల వేట బోటులో అగ్ని ప్రమాదం మద్యం మత్తులో వ్యక్తి గోపురంపై ఎక్కి హల్‌చల్ ఆందోళన కలిగిస్తున్న స్క్రబ్ టైఫస్‌.. ఒకరి మృతి అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు

Visakhapatnam: ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

Rajitha
Visakhapatnam: ఉపాధి హామీలో కీలక మార్పులు.. కార్మికులకు కొత్త అవకాశాలు

కేంద్ర ప్రభుత్వం MGNREGA (మహాత్మా గాంధీ జార్నీ ఎంబ్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్)లో కీలక మార్పులు చేసింది. ఈ పథకం ఇప్పుడు “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VBGRAAM) పేరుతో అమలు కాబోతోంది. ఆప్రిల్ 2026 నుంచి ఈ కొత్త పథకం అమల్లోకి రానుంది. ప్రధాన మార్పులలో పని దినాలు 100 నుంచి 125 రోజులు పెరగడం, కేంద్ర-రాష్ట్ర భాజన నిష్పత్తి 90:10 నుండి 60:40 కి మార్చడం, వేతనాల్లో ఆలస్యమైతే పరిహారం, ఖరీఫ్ సీజన్లో 2 నెలల విరామం వంటి అంశాలు ఉన్నాయి. గ్రామస్థాయి అవగాహన కోసం జనవరి 5 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు.

Read also: International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

Key changes in the employment guarantee scheme
  • పనికి అర్హులైన వారికి 14 రోజుల్లో ఉపాధి కల్పించడం.
  • ఆలస్యమైన వేతనానికి పరిహారం చెల్లించటం.
  • గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం: సౌకర్యాలు, జీవనోపాధులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు.
  • కొత్తగా 266 పల్లెలలో మురుగు కాలువలు, స్కూల్ & అంగన్వాడీ భవనాలు, పంచాయతీ ఆఫీసులు, సీసీ రోడ్లు నిర్మాణం.
  • వ్యక్తిగత & సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలకు నిధులు మంజూరు.
  • బీడు, బంజరు భూముల్లో పండ్ల తోటలు, మొక్కల పెంపకం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870