हिन्दी | Epaper
10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Vinutha Kota: డ్రైవర్ రాయుడు హత్య కేసులో కోట వినుతకు బెయిల్

Anusha
Vinutha Kota: డ్రైవర్ రాయుడు హత్య కేసులో కోట వినుతకు బెయిల్

శ్రీకాళహస్తిలో సంచలనం సృష్టించిన డ్రైవర్ రాయుడు హత్య కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన జనసేన పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కోట వినుతకు (Vinutha Kota) చెన్నై సెషన్స్ కోర్టు ఆగస్ట్ 6వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.కోర్టు అనుమతించే వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల లోపు సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఆగస్ట్ 7, 8వ తేదీలలో కోట వినుత పోలీస్ స్టేషన్లలో సంతకాలు చేశారు.ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజకీయంగా ఈ కేసు ప్రభావం చూపింది.జూలై 7వ తేదీన శ్రీకాళహస్తిలో డ్రైవర్ రాయుడు (driver Rayudu) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టి పలు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

Vinutha Kota:
Vinutha Kota:

హత్య కేసు నేపథ్యం

ఈ కేసులో కోట వినుత భర్త చంద్రబాబును ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొనగా, కోట వినుతను మూడవ నిందితురాలిగా (A3) పేర్కొన్నారు. ఇతర నిందితుల్లో A2 షేక్ తాసర్, A4 శివకుమార్, A5 గోపి ఉన్నారు. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.కోట వినుత రాజకీయ నేపథ్యం కారణంగా ఈ హత్య కేసు మరింత దృష్టిని ఆకర్షించింది. జనసేన పార్టీకి సంబంధించి ఆమెకి గతంలో కీలక బాధ్యతలు ఉండడం, ఆమె భర్త రాజకీయంగా చురుకుగా ఉండడం వల్ల మీడియా కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకనైనా కేసు విచారణ న్యాయపరంగా సాగాలంటూ పలువురు న్యాయవాదులు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

శ్రీకాళహస్తి లో ఏమి ప్రసిద్ధి చెందింది?

శ్రీకాళహస్తి ముఖ్యంగా శివుని ఆలయం – శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది.

శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా చేసే పూజలు ఏవి?

ఇక్కడ ముఖ్యంగా కాల సర్ప దోష నివారణ పూజ, రాహు-కేతు శాంతి పూజలు ప్రసిద్ధి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ttd-ttd-devotees-to-have-darshan-every-day-under-new-system/devotional/527877/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870