हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Vijayawada: ఆర్టీసిలో అధికారుల పదోన్నతులకు కమిటీ

Tejaswini Y
Vijayawada: ఆర్టీసిలో అధికారుల పదోన్నతులకు కమిటీ

Vijayawada : ఆర్టీసీ లోని అధికారుల పదోన్నతులకు మెరిట్ రేటింగ్ రిపోర్టులు (ఎంఆర్ఆర్), వార్షిక రహస్య నివేదిక(ఏసీఆర్)లను శాఖాపరమైన పదోన్నతుల కమిటీ (డీపీసీ) సంయుక్తంగా పరిగణనలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆర్టీసీలో పదోన్నతులకు సంబంధించి అధికారికి చెందిన ఐదేళ్ళ ఎంఆర్ఆర్ఎన్ను పరిగణనలోకి తీసుకునేవారు. ఆర్టీసి (APSRTC) ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కావడంతో… ఇతర శాఖల ప్రభుత్వ అధికారుల మాదిరిగా పదోన్నతులకు ఏసీఆర్ లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

Read also: AyodhyaVisit: అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

APSRTC
Vijayawada: Committee for promotion of officers in RTC

మొదటి స్థాయి గెజిటెడ్ అధికారుల పదోన్నతుల్లో వరుసగా నాలుగు ప్యానల్ ఇయర్స్(Four panel years) ఈ రెండింటిని కలిపి పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం

2025-26 ప్యానల్ ఇయర్ కోసం అంతకుముందు ఐదేళ్ళలో నాలుగేళ్ళ ఎంఆర్ఆర్లు ఒక ఏడాది ఏసీఆర్ను పరిగణనలోకి తీసుకుంటారు.

2026-27 ప్యానల్ ఇయర్తోమూడేళ్ళ ఎంఆర్ఆర్లు, రెండేళ్ళ ఏసీఆర్ లు చూడమన్నారు.

2027-28కి రెండేళ్ళ ఎంఆర్ఆర్లు, మూడేళ్ళ ఏసీఆర్ లు పరిగణనలోకి తీసుకుంటారు.

2028-29 ఒక ఏడాది ఎంఆర్ఆర్, నాలుగేళ్ళ ఏసీఆర్ లు చూడనున్నారు.

2029-30 ప్యానల్ ఇయర్ నుంచి మాత్రం పూర్తిగా అంతకుముందు ఐదేళ్ళ ఏసీఆర్ లనే పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు ఇవ్వనున్నారు.

ఉద్యోగులకు 10 సెలవులు

ఆర్టీసీలోని విజయనగరం, విజయవాడ, నెల్లూరు, కడప జోనల్ వర్క్ షాపులు, స్టోర్స్, టైర్ రిట్రెడింగ్ షాపుల్లో పనిచేసే ఉద్యోగులకు వచ్చే ఏడాది 16 సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ట్రాఫిక్, గ్యారేజి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు ఐదు సెలవుల(Employee Leave Policy)ను ఖరారు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870