అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మృతిచెందగా.. పలువురికి, తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేసారు.
Read Also: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు
బస్సు లోయలో పడి పలువురు యాత్రికులు మృతి చెందడం దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. ఈ ఘటన బాధాకరమని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: