Tirumala: ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి ఆణిమాసం చివరన ఆణివార ఆస్థానం పురస్కరించుకుని ఈనెల 15, 16 తేదీల్లో రెండురోజులు విఐపి బ్రేక్ దర్శనాలు (VIP Break Darshans) టిటిడి (TTD) రద్దుచేసింది. 15వతేదీ మంగళవారం (Tuesday the 15th) ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ,16వతేదీ బుధవారం ఆణివార ఆస్థానం జరగనుంది. ఈ రెండు ప్రత్యేక రోజుల్లో ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దుచేశారు. ఇదే సమయంలో 14వతేదీ, 15వతేదీ మంగళవారం కూడా విఐపి బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు తీసుకురావద్దని టిటిడి (TTD) విజప్తి చేసింది. భక్తులుఈ విషయాలను గమనించి టిటిడికి సహకరించాలని విజప్తి చేసింది.

టిటిడిని ఎవరు స్థాపించారు?
18వ శతాబ్దం మధ్యలో, మరాఠా జనరల్ రఘోజీ I భోంస్లే ఆలయ కార్యకలాపాలను నిర్వహించడానికి శాశ్వత సంస్థను రూపొందించాడు. ఈ తీర్మానం మరియు ప్రణాళిక 1933లో టిటిడి చట్టం ద్వారా అభివృద్ధి చేయబడిన తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) పుట్టుకకు దారితీసింది.
తిరుపతి బాలాజీ రియల్ స్టోరీ?
తిరుపతి బాలాజీ అవతారం వెనుక ఉన్న రహస్యం:
ఒక స్వర్గపు సంఘర్షణ కారణంగా, లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమికి దిగివచ్చింది . విష్ణువు ఆ వియోగాన్ని భరించలేకపోయాడు. కాబట్టి, అతను శ్రీనివాసుడిగా మారి భూమికి వచ్చాడు. తిరుమల కొండలలో ఆశ్రయం పొందాడు.
టిటిడి ఆదాయం ఎంత?
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు రూ.5,258 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపింది, హుండీ ఆదాయం రూ.1,729 కోట్లకు చేరుకుంటుందని అంచనా. తిరుపతి: చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5258 కోట్ల వార్షిక బడ్జెట్ అంచనాలకు ఆమోదం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసులు కొట్టివేయండి.. హైకోర్టులో దాల్మియా సిమెంట్స్