हिन्दी | Epaper
రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

LV Subramanyam: టీటీడీ ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు

Sharanya
LV Subramanyam: టీటీడీ ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు

శ్రీవారి దర్శనం వేగవంతం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వినియోగంపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రయత్నాలు ప్రారంభించగా, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

LV Subramanyam
LV Subramanyam

సాధ్యం కాని లక్ష్యం: గంటలో దర్శనం అనేది కలనే!

తాజాగా తాను తిరుమలకు వచ్చిన సందర్భంలో భక్తుల మధ్య సంభాషణలో ఏఐ టెక్నాలజీ (AI technology) ద్వారా గంటలో దర్శనం అందిస్తారన్న అంశం తన దృష్టికి వచ్చిందని ఎల్వీ చెప్పారు. అయితే, ఆలయ నిర్మాణ పరిమితులు, భక్తుల సంఖ్య వంటి వాస్తవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఆచరణలో అసాధ్యం అని ఆయన తేల్చిచెప్పారు.

ధన వ్యయం కంటే భక్తుల సౌకర్యాలపై దృష్టి పెట్టాలి

ఏఐ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయకూడదని, బదులుగా ఆ నిధులను భక్తుల కోసం మరిన్ని మౌలిక సదుపాయాల ఏర్పాటుకు వినియోగించాలని ఆయన సూచించారు. గంట లేదా రెండు గంటల్లో దర్శనం కల్పించాలన్న ఆలోచన మంచిదైనా, ప్రస్తుత పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని పునర్విమర్శించాలని టీటీడీని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం (LV Subramanyam) మాట్లాడుతూ, “ఆ ఆలోచనను దయచేసి విరమించుకోవాలని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. దాని కోసం అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా, ప్రస్తుతం భక్తులకు కల్పిస్తున్న దర్శన సమయం అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది. కాబట్టి, ఆ నిధులతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది అని వివరించారు. ఇదే సమయంలో, టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ధర్మప్రచార కార్యక్రమాలకు మరింత ఊపునివ్వాలని ఆయన టీటీడీ ఛైర్మన్‌ను కోరారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ttd-tirumala-srivari-brahmotsavam-september-24-start/devotional/525130/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

పుష్కరాల్లోగా ‘పోలవరం’ జాతికి అంకితం – చంద్రబాబు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

50 ఏళ్లలో 1.53 లక్షల TMCల నీరు సముద్రంపాలు – రామానాయుడు

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

నేటి నుంచి నాలుగు రోజులు స్వగ్రామంలోనే సీఎం

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే
7:55

మరో వివాదంలో అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నిధుల కొరతను కారణంగా చూపి పనులు ఆపవద్దు

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

తిరుమలలో గుర్తు తెలియని మహిళ మృతి – వివరాలు కోరుతున్న పోలీసులు

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

ఆ గ్రామం.. సంక్రాంతి పండగకు దూరం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కోట్ల విలువైన నగల చోరీ

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

భారీగా పెరిగిన నాటు కోడి ధర.. కిలో రూ. 1000కి పైమాటే!

📢 For Advertisement Booking: 98481 12870