हिन्दी | Epaper
అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

Sudheer
Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయిన అర్హులకోసం ఫిర్యాదుల స్వీకరణకు ఈరోజు (జూన్ 20) తో గడువు (Last Date) ముగియనుంది. అర్హులు అయినప్పటికీ డబ్బు వారి ఖాతాల్లోకి జమ కాకపోయిన వారు తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ఫామ్ను గ్రామ/వార్డు సచివాలయాల్లో సాయంత్రం లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారికి మరో అవకాశంగా ప్రభుత్వం కల్పించిన అవకాశం.

తగిన ఆధారాలు సమర్పించాలి

ఫిర్యాదు చేసేటప్పుడు పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, పాఠశాల హాజరు సర్టిఫికెట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఈ ఫిర్యాదులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వివరాలను తుది జాబితాలో చేర్చనున్నారు. తప్పకుండా అర్హులుగా ఉన్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు.

జూలై 5న సవరించిన జాబితా ఆధారంగా డబ్బు జమ

ఫిర్యాదుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సవరించిన లబ్ధిదారుల జాబితాను తుది రూపంలో ప్రకటించనుంది. అదే ఆధారంగా వచ్చే జూలై 5న తల్లికి వందనం నిధులు అకౌంట్లకు జమ చేయనున్నారు. ఈ పథకం కింద తల్లుల పేర్లకు నేరుగా డబ్బు జమ చేయడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే అర్హులెవరైనా వెనకబడి ఉండకూడదని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Krishna River : సీఎంకు కృష్ణానదిపై అవగాహన లేదు – హరీశ్ రావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870