हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

Sudheer
Thalliki Vandanam : ‘తల్లికి వందనం’ ఫిర్యాదులకు ఇవాళే చివరి రోజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకానికి సంబంధించి డబ్బు జమ కాకపోయిన అర్హులకోసం ఫిర్యాదుల స్వీకరణకు ఈరోజు (జూన్ 20) తో గడువు (Last Date) ముగియనుంది. అర్హులు అయినప్పటికీ డబ్బు వారి ఖాతాల్లోకి జమ కాకపోయిన వారు తగిన ఆధారాలతో గ్రీవెన్స్ ఫామ్ను గ్రామ/వార్డు సచివాలయాల్లో సాయంత్రం లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఇది వారికి మరో అవకాశంగా ప్రభుత్వం కల్పించిన అవకాశం.

తగిన ఆధారాలు సమర్పించాలి

ఫిర్యాదు చేసేటప్పుడు పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్, పాఠశాల హాజరు సర్టిఫికెట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు తప్పకుండా జత చేయాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఈ ఫిర్యాదులను పరిశీలించి, అర్హతను నిర్ధారించిన తర్వాత వివరాలను తుది జాబితాలో చేర్చనున్నారు. తప్పకుండా అర్హులుగా ఉన్న వారు ఈ అవకాశాన్ని వదులుకోకుండా వెంటనే స్పందించాలని అధికారులు సూచిస్తున్నారు.

జూలై 5న సవరించిన జాబితా ఆధారంగా డబ్బు జమ

ఫిర్యాదుల పరిశీలన అనంతరం ప్రభుత్వం సవరించిన లబ్ధిదారుల జాబితాను తుది రూపంలో ప్రకటించనుంది. అదే ఆధారంగా వచ్చే జూలై 5న తల్లికి వందనం నిధులు అకౌంట్లకు జమ చేయనున్నారు. ఈ పథకం కింద తల్లుల పేర్లకు నేరుగా డబ్బు జమ చేయడం ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే అర్హులెవరైనా వెనకబడి ఉండకూడదని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : Krishna River : సీఎంకు కృష్ణానదిపై అవగాహన లేదు – హరీశ్ రావు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870