Tirumala Vaikunta Dwaram: శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు రిజిస్ట్రేషన్లు

Read Time:  1 min
Tirumala Vaikunta Dwaram
Tirumala Vaikunta Dwaram
FONT SIZE
GET APP

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార(Tirumala Vaikunta Dwaram) దర్శనాల కోసం రికార్డు స్థాయి భక్తుల నమోదు జరిగింది. గత 48 గంటల్లో e-దీప్ సిస్టమ్ ద్వారా 7.7 లక్షల రిజిస్ట్రేషన్లు జరగగా, మొత్తం 19.5 లక్షల మంది భక్తులు టోకెన్ల కోసం నమోదు అయ్యారని TTD అధికారులు తెలిపారు.

Read Also: Tirumala Electric Buses: తిరుపతి–తిరుమల రూట్‌లో పూర్తిగా విద్యుత్‌ బస్సులే

Tirumala Vaikunta Dwaram
Record registrations for darshan of Srivari Vaikuntha Dwaram

రెజిస్ట్రేషన్లు డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. టోకెన్లను పొందిన వారికి డిసెంబర్ 2న వారి మొబైల్ నంబర్(Mobile Number) ద్వారా SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.