हिन्दी | Epaper
అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

Saritha
Latest News: Tirumala: వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో ఈ సంవత్సరం డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా, జనవరి 6, 7, 8వ తేదీల్లో తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ప్రాంతాల స్థానికులకు రోజుకు 5,000 టోకెన్ల కేటాయింపు చేపట్టనున్నారు. స్థానిక భక్తులు 1+3 విధానం ద్వారా ఈ-డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. దీని కోసం టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు వాట్సాప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 25 ఉదయం 10 నుండి 27 సాయంత్రం 5 గంటల వరకు భక్తులు ఈ-డిప్‌లో నమోదు చేసుకోవచ్చు. డిసెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్లు కేటాయించబడతాయి. ఇందులో తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు రోజుకు 4,500, తిరుమల స్థానికులకు 500 టోకెన్లు కేటాయించనున్నారు.

Read Also: టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

Tirumala
Tirumala Ticket allocation for Vaikuntha Dwara Darshan

ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన స్వామీజీ

మంత్రాలయం నుండి తిరుమలకు విచ్చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి మఠాధిపతి శ్రీ సుబుదేేంద్ర తీర్థ స్వామీజీ, టీటీడీ సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని(Tirumala) పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించి, భక్తులకు తక్షణమే సేవలందించడానికి ఉపయోగిస్తున్న సాంకేతికతను ప్రశంసించారు. తర్వాత, స్వామీజీ PAC-5 యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించి, భక్తుల కోసం టీటీడీ(TTD) రూపొందిస్తున్న సౌకర్యాలను అభినందించారు. అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కూడా భక్తుల సౌకర్యానికి తీసుకుంటున్న చర్యలకు స్వీకార తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యంగా ఉండే విధంగా, మంత్రాలయం కూడా ఈ విధానాలను అనుసరించి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు స్వామీజీ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870