हिन्दी | Epaper

Telugu News: Accident-కారును ఢీకొన్న టిప్పర్ లారీ.. ఏడుగురు దుర్మరణం

Pooja
Telugu News: Accident-కారును ఢీకొన్న టిప్పర్ లారీ.. ఏడుగురు దుర్మరణం

ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలే. వీటిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మితిమీరిన వేగం, తాగినమైకంలో డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్తో నే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరులో(Nellore) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

సంగం మండలం వద్ద ప్రమాదం

సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంతదూరంవరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే మరణించారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో ప్రమాదస్థాయిని పెంచింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే (On the spot)దుర్మణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే మృతుల వివరాలు సేకరిస్తుంది, మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.

ఎంతమంది మృతి చెందారు?
కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో చిన్నారి ఉన్నారా?
అవును, మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-as-a-wireless-city-cm-revanth-reviews/breaking-news/549115/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు:రాయపాటి శైలజ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

సీఎం చంద్రబాబు పై బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ !!

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

వైజాగ్ తీరంలో రాయల్ స్టాగ్ బూమ్ సంగీత విస్ఫోటనం

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించిన మంత్రి లోకేశ్

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

📢 For Advertisement Booking: 98481 12870