हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Accident-కారును ఢీకొన్న టిప్పర్ లారీ.. ఏడుగురు దుర్మరణం

Pooja
Telugu News: Accident-కారును ఢీకొన్న టిప్పర్ లారీ.. ఏడుగురు దుర్మరణం

ఎక్కడ చూసిన రోడ్డు ప్రమాదాలే. వీటిసంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. మితిమీరిన వేగం, తాగినమైకంలో డ్రైవింగ్, నిర్లక్ష్య డ్రైవింగ్తో నే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నెల్లూరులో(Nellore) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇవి తగ్గడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లాలోని సంగం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.

సంగం మండలం వద్ద ప్రమాదం

సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై టిప్పర్ లారీ కారును ఢీకొట్టింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టి కొంతదూరంవరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే మరణించారు. టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో ప్రమాదస్థాయిని పెంచింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్పాట్లోనే (On the spot)దుర్మణం చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. టిప్పర్ కింద నుంచి మృతదేహాలను బయటకు తీశారు. అలాగే మృతుల వివరాలు సేకరిస్తుంది, మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది.

ఎంతమంది మృతి చెందారు?
కారులో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుల్లో చిన్నారి ఉన్నారా?
అవును, మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hyderabad-as-a-wireless-city-cm-revanth-reviews/breaking-news/549115/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870