हिन्दी | Epaper
రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

vaartha live news : Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట

Divya Vani M
vaartha live news : Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట

తిరుపతి రాజకీయాలు (Tirupati Politics) మరోసారి కాస్త వేడెక్కుతున్నాయి. కూటమి పార్టీల మధ్యనే కాదు, ఒక్కో పార్టీలోనూ మూడు ముక్కలాట స్పష్టంగా కనిపిస్తోంది. నేతలు ఎవరూ తాము తక్కువ కాదన్న ధోరణి ప్రదర్శిస్తుండటంతో, హైకమాండ్‌లకు ఇది తలనొప్పిగా మారింది. ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతి ఇప్పుడు రాజకీయ కేంద్రమైంది.టిడిపి, జనసేన, బిజెపి (TDP, Janasena, BJP)— మూడు పార్టీలలోనూ వర్గపోరు పీక్‌కి చేరింది. పదవుల పంపకం, ఇన్‌ఛార్జ్ నియామకాలు, ఆధిపత్య పోరు ఇలా అనేక అంశాలపై నేతలు తలపడ్డారు. మొదట చల్లగా సాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు రోడ్డుమీదికి వచ్చిన స్థాయికి చేరింది.

Flood Effect : మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత

Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట
Tirupati : తిరుమల పాలిటిక్స్‌లో మూడు ముక్కలాట

టిడిపి లో పెత్తనం కోసం పోరు

తిరుపతి టిడిపి ఇన్‌ఛార్జ్‌గా సుగుణమ్మ కొనసాగుతుండగా, ఆమెపై వర్గపోరు తీవ్రమైంది. హైకమాండ్ అనేక నామినేటెడ్ పదవులు తిరుపతి నేతలకు ఇచ్చినా అసంతృప్తి తగ్గలేదు. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ నియామకం సమయంలో ఈ అసహనం బయటపడింది. ఒకవైపు సుగుణమ్మ, మరోవైపు కోడూరు బాలసుబ్రమణ్యం, ఇంకో వైపు రవి నాయుడు అనుచరులు — ఇలా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ వ్యక్తిగత దూషణలు పెరిగాయి.

జనసేనలోనూ విభేదాలు

జనసేనలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మరోవైపు హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ తటస్థంగా వ్యవహరించడంతో, పార్టీ మూడు ముక్కలుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. కేడర్‌లో అసంతృప్తి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం రాలేదని నేతలు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్ కూడా ఈ పరిస్థితిపై అసంతృప్తిగా ఉంది.

బిజెపిలోనూ వర్గపోరు స్పష్టంగా

బిజెపి జిల్లాధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఒకరికి ఒకరు దగ్గరగా లేరన్న భావనతో వర్గాలుగా ఏర్పడ్డారు. భాను ప్రకాష్ వైసీపీపై ఒంటరి పోరాటం చేస్తున్నా, పార్టీ మద్దతు పూర్తిగా లభించడం లేదు. దీంతో కమల దళంలోనూ సఖ్యత లేకుండా పోయింది.టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలూ ఒకే వేదికపై కలిసే పరిస్థితి లేకుండా పోయింది. బయటికి ఐక్యత చూపించే ప్రయత్నం జరుగుతున్నా, అంతర్గతంగా విభేదాలే ఎక్కువ. ఈ తీరుతో మూడు హైకమాండ్లు అసహనానికి గురవుతున్నాయి. తిరుపతి రాజకీయాలు ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, ఇప్పుడు కూటమి పార్టీలకు నిజమైన పరీక్షగా మారాయి. ఈ రీతిగా తిరుపతి పాలిటిక్స్ కూటమి నేతలకు తలనొప్పిగా మారింది. గ్రూపుల మధ్య పెత్తనం కోసం పోరు ఆగకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత క్లిష్టం కావచ్చు.

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

బీఆర్ నాయుడు రాసలీలలు అంటూ వైసీపీ వీడియో ప్రచారం

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

నేడు ‘డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి’

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

బహ్రెయిన్‌లో తెలుగువారి భద్రతపై అయ్యన్నపాత్రుడు ఆరా

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు
0:45

వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రులు

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి భూమి పూజ

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని న్యాయమూర్తికి సాదర వీడ్కోలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చికెన్ ధరలు

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

2029 కల్లా పేదలందరికీ ఇళ్ల పట్టాలు

📢 For Advertisement Booking: 98481 12870